• Home » Vande Bharat Trains

Vande Bharat Trains

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

వందేభారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే అధికారులకు ఓ అగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు.

PM Inaugurates Sleeper Vande Bharat: తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ

PM Inaugurates Sleeper Vande Bharat: తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా.. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి హౌరా-గువాహటి(కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించే స్లీపర్ ట్రైన్‌కు పచ్చ జెండా ఊపారు.

Vande Bharat: వందేభారత్ స్లీపర్ ట్రైన్ లోపల ఎలా ఉందో చూశారా.. వీడియో..

Vande Bharat: వందేభారత్ స్లీపర్ ట్రైన్ లోపల ఎలా ఉందో చూశారా.. వీడియో..

వందే భారత్ స్లీపర్ ట్రైన్లు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తొలి రైలు కోల్‌కతా-గువాహటి మధ్య నడవనుంది. 16 బోగీలున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..

Vande Bharat Sleeper Train: అతి త్వరలో ప్రారంభం కానున్న తొలి స్లీపర్ ట్రైన్.. రూటు, టికెట్ ధరల వివరాలివే..

Vande Bharat Sleeper Train: అతి త్వరలో ప్రారంభం కానున్న తొలి స్లీపర్ ట్రైన్.. రూటు, టికెట్ ధరల వివరాలివే..

తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. ఈనెల 27నుంచి వందే భారత్‌ ఎక్స్‏ప్రెస్ రైలు ఆగనుంది. యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్‌ రైలు.. 27వతేదీ నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ ఏరియా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్‌ రైళ్లు ప్రారంభం

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్‌ రైళ్లు ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వందేభారత్‌ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రైళ్లతో కలిపి దేశంలో వందేభారత్‌ రైళ్ల సంఖ్య 160పైగా చేరింది.

New Vande Bharat Trains: ఎన్నికల వేళ... బిహార్‌కు రెండు వందేభారత్ రైళ్లు

New Vande Bharat Trains: ఎన్నికల వేళ... బిహార్‌కు రెండు వందేభారత్ రైళ్లు

ఇప్పటికే రూట్ ప్లాన్ కూడా రూపొందించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎప్పటి నుంచి ఈ రైళ్లు నడుస్తాయనేది ఇంకా ఖరారు కానప్పటికీ, ఈ ఏడాది చివర నుంచి సేవలు ప్రారంభిస్తాయని తెలుస్తోంది.

PM Modi Launches: మూడు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Launches: మూడు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్‌లో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో పాటు, ప్రయాణీకులకు సౌలభ్యం, వేగం, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తాయి.

Vande Bharat Ticket: వందే భారత్ టికెట్లకు లాస్ట్ మినిట్ ఛాన్స్! 15 నిమిషాల ముందుగా ఎలా బుక్ చేయాలి?

Vande Bharat Ticket: వందే భారత్ టికెట్లకు లాస్ట్ మినిట్ ఛాన్స్! 15 నిమిషాల ముందుగా ఎలా బుక్ చేయాలి?

భారతీయ రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది. రైల్వేల కొత్త నియమం ప్రకారం, ఇకపై ఎవరూ టికెట్ బుకింగ్ కాలేదని చింతించాల్సిన పనిలేదు. ఇకపై ప్రయాణికులు రైల్వే స్టేషన్ చేరుకోవడానికి 15 నిమిషాల ముందే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

Vande Bharat Tickets: గుడ్ న్యూస్..  వందే భారత్ టిక్కెట్లను బయలుదేరే 15 నిమిషాల ముందు వరకూ బుక్ చేసుకోవచ్చు

Vande Bharat Tickets: గుడ్ న్యూస్.. వందే భారత్ టిక్కెట్లను బయలుదేరే 15 నిమిషాల ముందు వరకూ బుక్ చేసుకోవచ్చు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో ఆలస్యం అయినా, ఎమర్జెన్సీ వచ్చినా ఇకపై టికెట్ గురించి బాధపడాల్సిన అవసరం లేకుండా చేసింది. ఎలా అంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి