Home » Uttar Pradesh
సోనుతో గొడవపెట్టుకున్నారు. అతడిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టసాగారు. దీంతో సోను ప్రాణ రక్షణ కోసం పరుగులు పెట్టాడు. అయినా వాళ్లు వదలలేదు. హైవేపై సోనును వెంటాడి, వేటాడి చావకొట్టారు.
ప్రస్తుతం చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఆ మహిళ ఎంత చాకచక్యంగా దొంగతనం చేసిందో స్పష్టంగా ఉంది.
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మహిళ భర్తతో పాటు మరో ఆరుగురిపై కేసు ఫైల్ చేశారు. ఆ కేసు అప్పటినుంచి నడుస్తూనే ఉంది. అత్తింటి వారు కోర్టు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరో వైపు పోలీసులు కనిపించకుండా పోయిన ఆ మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు.
స్క్వాట్స్ చేస్తున్న మహిళ అక్కడినుంచి వెళ్లిపోయింది. బ్లాక్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్క్వాట్స్ మిషిన్ దగ్గరకు వెళ్లింది. ఇంతలో గ్రీన్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్క్వాట్స్ మిషిన్లోకి చొరబడింది.
పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత విశాల్ ఇన్సురెన్స్ కంపెనీల నుంచి 80 లక్షల రూపాయలు పొందాడు.
శనివారం ఇద్దరూ కలిసి బైకుపై షికారుకు వెళ్లారు. షికారు అయిపోయిన తర్వాత నిశాను నది దగ్గర వదిలిపెట్టాడు సోను. ఇది కొంతమంది గ్రామస్తులు చూశారు. వెంటనే ఇరు కుటుంబాల పెద్దలకు సమాచారం ఇచ్చారు.
కొద్దిరోజుల క్రితమే తండ్రి ఆమెకు ఐఫోన్ 16 బహుమతిగా ఇచ్చాడు. ఆమెకు ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్ ఫోన్ కొనాలని ఆశపుట్టింది. ఇందుకోసం తండ్రిని డబ్బులు అడిగితే ఇవ్వనని చెప్పేశాడు. దీంతో ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.
పోలీసులను మహిళలు పట్టుకుని ముందుకు కదలనివ్వలేదు. వారి పట్టు నుంచి విడిపించుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాగైతేనేం చివరికి నిందితుడిని అరెస్ట్ చేశారు.
సోము శవాన్ని చితిపై పెట్టి అంటించారు. చితికి కొంత దూరంలో నిలబడి మృతుడి కుటుంబసభ్యులు ఏడుస్తూ ఉన్నారు. ఇంతలో శ్యాము అక్కడికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న కర్రతో చితిపై ఉన్న సోము శవాన్ని కొట్టడం మొదలెట్టాడు.
యూపీలో 2017కు ముందు వ్యవస్థను నిలిపివేసే ట్రెండ్ నడిచిందని, కానీ 2017 తర్వాత నుంచి ఒక్క కర్ఫ్యూని కూడా తాము అనుమతించలేదని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అప్పటి నుంచే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కథ మొదలైందని వివరించారు.