• Home » Uttar Pradesh

Uttar Pradesh

బర్త్‌డే వేడుకల్లో దారుణం.. ముగ్గురిని చంపేసిన బర్త్‌డే బాయ్..

బర్త్‌డే వేడుకల్లో దారుణం.. ముగ్గురిని చంపేసిన బర్త్‌డే బాయ్..

పుట్టిన రోజు వేడుక సందర్భంగా స్నేహితులు ముఖానికి కేక్ పూశారని బర్త్‌డే బాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ముగ్గురు స్నేహితులను తుపాకితో కాల్చి చంపాడు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

3 నెలల పసికందును బంధించిన కోతి.. 2 గంటల తర్వాత..

3 నెలల పసికందును బంధించిన కోతి.. 2 గంటల తర్వాత..

బిడ్డను కోల్పోయిన ఓ కోతి 3 నెలల పసికందును బంధించింది. 2 గంటల పాటు ఆ పసికందును విడవలేదు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీరట్ బ్లూ డ్రమ్ కేసు.. 6 నెలల కూతురితో కోర్టుకు ముస్కాన్..

మీరట్ బ్లూ డ్రమ్ కేసు.. 6 నెలల కూతురితో కోర్టుకు ముస్కాన్..

మంగళవారం మధ్యాహ్నం మీరట్ డిస్ట్రిక్ట్ కోర్టులో మీరట్ బ్లూ డ్రమ్ కేసు విచారణ జరిగింది. భర్త సౌరభ్‌ రాజ్‌పుత్‌ను ప్రియుడు సోహెల్‌తో కలిసి హత్య చేసిన ముస్కాన్ రాజ్‌పుత్ 6 నెలల కూతురు రాధతో కోర్టుకు వచ్చింది.

ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించిన విపక్షాల చర్య: యోగి ఆదిత్యనాథ్

ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించిన విపక్షాల చర్య: యోగి ఆదిత్యనాథ్

మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు మహిళా వ్యతిరేకులని, మహిళలకు రాజకీయ సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారని ఆరోపించారు.

పదే పదే రసగుల్లాలు తింటున్నాడని.. తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు..

పదే పదే రసగుల్లాలు తింటున్నాడని.. తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు..

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో మాటిమాటికీ రసగుల్లా తింటున్నాడనే కారణంతో 11 ఏళ్ల బాలుడిని వేడి తందూరీ పొయ్యిలోకి నెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 15వ తేదీన 11 ఏళ్ల అమర్ అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి ఓ పెళ్లికి వెళ్లాడు.

యూపీకి 140.. తెలంగాణకు 25

యూపీకి 140.. తెలంగాణకు 25

నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా లెక్కలను ఆధారంగా చేసుకోబోమని.. అన్ని రాష్ట్రాలకూ గంపగుత్తగా 50 శాతం మేర సీట్లు పెంచుతామని కేంద్రం లీకులిచ్చినా..

కార్మికుల నిరసనలు..  వేతనాన్ని పెంచిన యూపీ ప్రభుత్వం

కార్మికుల నిరసనలు.. వేతనాన్ని పెంచిన యూపీ ప్రభుత్వం

యూపీలో కార్మికుల నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురి మృతి..

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురి మృతి..

ఉత్తరప్రదేశ్‌ హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా - గులావతి రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

హంతకులకు హ్యాండ్ ఇచ్చిన బైకు.. మర్డర్ చేసి పారిపోతుండగా..

హంతకులకు హ్యాండ్ ఇచ్చిన బైకు.. మర్డర్ చేసి పారిపోతుండగా..

ఇద్దరు దుర్మార్గులు లాయర్‌ను తుపాకితో కాల్చి చంపి బైకుపై పారిపోవడానికి చూశారు. అయితే, ఆ బైక్ స్టార్ట్ అవ్వకుండా హంతకులకు చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరిన తొలి భారతీయ మహిళ.. సరికొత్త రికార్డు!

సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరిన తొలి భారతీయ మహిళ.. సరికొత్త రికార్డు!

అచంచలమైన ఆత్మవిశ్వాసం, అంకిత భావం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు అని ఒక మహిళ నిరూపించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దివ్య సింగ్.. 14 రోజుల్లో కాఠ్మండు నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు సైకిల్‌పై ప్రయాణించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి