Home » Uttar Pradesh
ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు (జూన్ 5) సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగి సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రముఖ నటి హేమమాలినితోపాటు అనేకమంది ప్రముఖులు యోగికి శుభాకాంక్షలు చెప్పారు.
ఉత్తర్ప్రదేశ్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సెంట్రల్ జైలుకు వెళ్లటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం భార్యను తుపాకితో బెదిరించాడు.
యూపీలో టీనేజర్ హత్యపై రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. స్నేహం మాటున హింసాత్మక ఘటనలకు దిగితే సహించబోమని పేర్కొన్నారు.
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ కొందరు ముస్లిం మౌల్వీలు చేస్తున్న డిమాండ్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. చెప్పేదొకటి..చేసేదొకటి అనే రితీలో ద్వంద్వ ప్రమాణాలు తగదని హితవు పలికారు.
పెళ్లైన రెండేళ్లకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన బిహార్లో చోటుచేసుకుంది. పోలీసులు అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న బాలుడి హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుడి తల్లి తనతో పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతోనే నిందితుడు విరాజ్ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
యూపీలో కలకలం రేపిన టీనేజర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శనివారం రాత్రి పోలీస్ ఎన్కౌంటర్లో కన్నుమూశాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ఇందిరాపురంలో ఎన్కౌంటర్ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
ఉత్తర్ ప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. పదునైన ఆయుధంతో అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఇంట్లో దాచిపెట్టాడు.
రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు జారీచేశారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్, జంతు బలి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచిస్తూ.. 10 కీలక ఆదేశాలిచ్చారు.