Home » Uttar Pradesh
ఓ భర్త తన భార్యకు గిఫ్ట్ ఇవ్వటం కోసం సంవత్సరం పాటు ఎంతో కష్టపడ్డాడు. రూపాయి రూపాయి కూడ బెట్టాడు. ఎట్టకేలకు ఆ చిల్లర డబ్బులతో భార్యకు గిఫ్ట్ కొనేశాడు.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.
14 ఏళ్ల పాటు వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగానే సాగింది. సంవత్సరం క్రితం వీరి ఇంట్లో పని చేయడానికి ఓ యువకుడు వచ్చాడు. యువకుడితో ఆ వ్యక్తి భార్య ఎఫైర్ పెట్టుకుంది.
చికెన్ ఫ్రై విషయంలో పెళ్లి మండపంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వారి మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆపితే గానీ, గొడవ ఆగలేదు.
ఓ ఆరుగురు మహిళలు కొత్తరకం దొంగతనానికి తెర తీశారు. వాహనాల్లో వాంతి నాటకం ఆడి మహిళల్ని దోచేస్తున్నారు. వారినుంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తున్నారు.
ఓ తల్లి తన ప్రియుడితో కలిసి కన్న బిడ్డను హత్య చేసింది. మర్డర్కు ముందు అతడిపై 40 లక్షల రూపాయల ఇన్సురెన్స్ చేయించింది. మర్డర్ను యాక్సిడెంట్గా చిత్రీకరించి డబ్బులు కొట్టాయాలని అనుకుంది.
ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ప్రియుడి జీవితం విషాదంగా ముగిసింది. ప్రియురాలి కుటుంబసభ్యులు అతడ్ని కొట్టి చంపేశారు. ఈ మర్డర్ నేపథ్యంలో ప్రియురాలు, ఆమె బాబాయ్ ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో భర్తాపూర్ గ్రామస్తులు ఖైరాటియా గ్రామం నుంచి ఊరికి తిరిగి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పడవ అదుపు తప్పింది.
భార్య తన కోరిక తీర్చలేదన్న కోపంతో భర్త సైకోలా మారిపోయాడు. భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను మేడపై నుంచి కిందకు తోసేశాడు.
స్కూటీని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లి పెట్టాడు. దీంతో శాలు అతడితో గొడవపెట్టుకుంది. శాలు అన్న కలుగజేసుకోవటంతో ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్, మరికొందరు గార్డ్కు మద్దతుగా వచ్చారు.