Home » Uttar Pradesh
ఉత్తరప్రదేశ్లో అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాట్లతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.
ఉత్తరప్రదేశ్లో భారీ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. పిడుగులు, భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70 మంది మృతిచెందినట్లు సమాచారం. అంతేకాకుండా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ తుఫాన్ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగుల్చింది. బుధవారం సాయంత్రం అనూహ్యంగా మారిన వాతావరణం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెను విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..
నందాదేవి ఎక్స్ప్రెస్ రైలు నుంచి కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరాఖండ్లో రైలు నుంచి కనిపించకుండా పోయిన ఆ మహిళను బిహార్లో గుర్తించారు.
ఉత్తర ప్రదేశ్లో దారుణ దందా వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా శ్మశాన వాటికలో పని చేసే సిబ్బంది సహాయంతో శవాల మీద దుస్తులను దొంగిలించి మార్కెట్లో అమ్మేస్తోంది. కేవలం దుస్తులు మాత్రమే కాదు నగలను కూడా ఈ ముఠా దొంగిలించి అమ్మేస్తోంది.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారంనాడు చేపట్టారు. ఆరుగురు కొత్త మంత్రులను తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ జరుగనుందనే ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్ర 6.30 గంటలకు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ను కలుసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది.
నాలుగేళ్లుగా పుట్టింట్లో ఉంటున్న ఒక వివాహిత ఫేక్ ఐడీతో ఆన్లైన్లో భర్తతో చాటింగ్ ప్రారంభించింది. పరిచయం పెరగడంతో మహిళను కలుసుకునేందుకు వెళ్లిన భర్త అక్కడ భార్యను చూసేసరికి షాకైపోయాడు. యూపీలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
ఓ కామాంధుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపేశారు. ఏడేళ్ల బాలుడిపై హత్యాచారం కేసులో ఎన్కౌంటర్ చేశారు.
ప్రియురాలిని, ఆమె కుటుంబాన్ని కంట్రోల్ చేయడం కోసం ఓ యువకుడు మాంత్రికుడిని ఆశ్రయించాడు. మాంత్రికుడి సాయంతో క్షుద్ర పూజలు చేయడానికి పూనుకున్నాడు. క్షుద్రపూజల కోసం ఏకంగా చితి నుంచి ఎముకలను సేకరించి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.