• Home » Uttar Pradesh

Uttar Pradesh

ప్రియురాలితో పెళ్లి కోసం ప్రాణాలకు తెగించిన బాలుడు

ప్రియురాలితో పెళ్లి కోసం ప్రాణాలకు తెగించిన బాలుడు

ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ప్రియురాలితో పెళ్లి కోసం 15 ఏళ్ల ఓ బాలుడు తన ప్రాణాలకు తెగించాడు. ఏకంగా హై ఓల్టేజ్ కరెంట్ లైన్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం.. రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలు తీసింది..

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం.. రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలు తీసింది..

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఈ మధ్య చాలా మంది రీల్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు రీల్స్ పిచ్చితో చేసే వీడియోలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అలాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఘాజియాబాద్  టీనేజ్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ఘాజియాబాద్ టీనేజ్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ఘాజియాబాద్‌లో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ టీనేజ్ అక్కాచెల్లెళ్ల ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమకు కే-పాప్ సంస్కృతే ఇష్టమని వారు డైరీలో రాసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

కొరియన్ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్.. తండ్రి ఆగ్రహంతో మరణం వైపు..

కొరియన్ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్.. తండ్రి ఆగ్రహంతో మరణం వైపు..

నిషిక, ప్రాచీ, పఖీలు తమను తాము పూర్తిగా కొరియన్స్‌గా భావించారు. తమ పేర్లు, వేషధారణనూ మార్చుకున్నారు. మారియా, అలిజా, సిండీ అనే కొరియన్ పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేశారు.

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

వేరే వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు ఆమెను చంపేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడిపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆడిన నాటకం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు

ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు

ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ కొరియన్ గేమ్ కారణంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మృతుల గదిలో పోలీసులకు లభించిన డైరీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన కొరియన్ ఆన్‌లైన్ గేమ్

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన కొరియన్ ఆన్‌లైన్ గేమ్

ఆన్‌లైన్ కొరియన్ గేమ్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసింది. గేమ్ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించటంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు.

రూ.85 లక్షల బంగారు నగలిచ్చి మోమోలు తిన్నాడు.. అసలేం జరిగిందంటే..?

రూ.85 లక్షల బంగారు నగలిచ్చి మోమోలు తిన్నాడు.. అసలేం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ ఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది. మోమోల పట్ల ఒక బాలుడికి ఉన్న ఇష్టాన్ని గ్రహించి వ్యాపారులు మోసానికి పాల్పడ్డారు. ఆ బాలుడిని ట్రాప్ చేసిన వ్యాపారులు ఏకంగా రూ.85 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కాజేశారు. వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం పనులు పూర్తి.. మార్చి 19న రాష్ట్రపతి పర్యటన

ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం పనులు పూర్తి.. మార్చి 19న రాష్ట్రపతి పర్యటన

అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులన్నీ ఏప్రిల్ 30వ తేదీతో పూర్తికానున్నట్టు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 19న అయోధ్యలో పర్యటించనున్నారని చెప్పారు.

యోగి నిజమైన హిందువైతే.. అవిముక్తేశ్వరానంద్ స్వామి సవాల్

యోగి నిజమైన హిందువైతే.. అవిముక్తేశ్వరానంద్ స్వామి సవాల్

యోగి ఆదిత్యనాథ్‌పై అవిముక్తేశ్వరానంద స్వామి బహిరంగ యుద్ధం ప్రకటించారు. యోగి తాను హిందువునని నిరూపించుకోవాలని సవాలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి