Home » Uttar Pradesh
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అఖిలేష్ యాదవ్ హయాంలో తెచ్చిన మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే చట్టం రద్దు చేశారు. దీంతో మదర్సా సిబ్బందిపై అక్రమాలు వెలుగులోకి వస్తే నేరుగా చర్యలు తీసుకునే అధికారం..
భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు హనుమంతుడిని ఎంతో నిష్టతో కొలుస్తారు. హనుమంతుడు అంటే ధైర్యం, భక్తి, శక్తి, రక్షణ అంటారు.
ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. బుర్ఖా విషయంలో గొడవ కారణంగా భార్యాపిల్లల్ని హత్య చేశాడు. పుట్టింట్లో ఉన్న సమయంలో భార్య బుర్ఖా వేసుకోలేదన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఓ వ్యక్తి భార్యకు విడాకులు ఇవ్వటం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తల్లిదండ్రులను చంపేశాడు. శవాలను ముక్కలు చేసి నదిలో పడేశాడు. చివరకు పాపం పండి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇటీవల వరుస బస్సు ప్రమాద ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని సమీపంలో ఒకేసారి నాలుగు బస్సుల్లో మంటలు అంటుకుని నలుగురు మృతిచెందారు.
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సహజీవనం చేస్తున్న జంటల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. రెండేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ప్రియుడు.
అయోధ్యలో రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వేదాంతి కీలక భూమిక పోషించారు. పలు ర్యాలీలు, కార్యక్రమాలతో ప్రజామద్దతును కూడగట్టారు.
దగ్గు మందు రాకెట్ కేసుతో సంబంధం ఉన్న ఉత్తర ప్రదేశ్లోని లక్నోకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అలోక్ను కొద్దిరోజుల క్రితం అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, లక్నోలోని అతడి ఇంటిపై రైడ్ చేశారు. అత్యంత ఖరీదైన అతడి ఇంటిని చూసి అధికారులే షాక్ అయ్యారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, ఇతర నేతల సమక్షంలో పంకజ్ చౌదరి ఎన్నికను పీయూష్ గోయెల్ ప్రకటించారు.
పదవి పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా ఒక కార్యకర్తగా అంకిత భావంతో తాము పనిచేస్తామని పంకజ్ చౌదరి తెలిపారు.