Home » Uttar Pradesh
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోమవారంనాడు నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె వెంట నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
బాగా చదువుకుని, చక్కగా పరీక్షలు రాస్తేనే ఎవరైనా పాస్ అవుతారు. చాలా మంది విద్యార్థులు అలాగే రాసి పాస్ అవుతుంటారు. కొందరు బద్ధకస్తులు మాత్రం తప్పుడు మార్గంలో పాస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే టీచర్లు నిజాయితీగా వ్యవహరించి వారిని తగిన విధంగా శిక్షిస్తుంటారు. తాజాగా యూపీలో మాత్రం విచిత్రం జరిగింది.
ఉత్తర్ప్రదేశ్ చైల్డ్ కమిషన్(Uttar Pradesh Child Commission) శుక్రవారం ఏకంగా 95 మంది చిన్నారులను రక్షించింది. ఆ చిన్నారులను బీహార్(Bihar) నుంచి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు అక్రమంగా తీసుకెళ్తున్నట్లు క్రమంలో అధికారులు పట్టుకున్నారు. అయితే వారిని ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని సమాచారం తెలియాల్సి ఉంది.
వధూవరుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు వధూవరుల్లో ఎవరో ఒకరు ఉన్నట్టుండి ఎవరూ ఊహించిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. వివాహ సమయాల్లో...
కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి తెలివితేటలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరేమో అతి తెలివి ప్రదర్శిస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ విస్తృత ప్రచారం చేశారు. ప్రచారానికి సంబంధించిన పలు వీడియోలను ఆమె స్వయంగా ఇన్స్టాలో షేర్ చేశారు.
Viral Video: ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) బల్లియాలో(Ballia) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి ఊరేగింపు(Wedding Procession) జరుగుతుండగా.. ఓ యువతి పెళ్లి కూతురు దుస్తుల్లో వచ్చి వరుడిపై యాసిడ్తో దాడి(Acid Attack) చేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా..
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీచేసే నియోజకవర్గం ఖరారైంది. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
దంపతుల మధ్య తలెత్తే కొడవలు కొన్నిసార్లు చిలికిచిలికి గాలివానలా మారుతుంటాయి. అయినా కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో సమసిపోతుంటాయి. తర్వాత యథావిధిగా అన్యోన్యంగా జీవనం సాగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు.. చాలా దూరం వెళ్తుంటాయి. చిన్న చిన్న విషయాలకూ..
ఉత్తరప్రదేశ్లో(Uttar Pradesh) విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రా జిల్లా బాహ్ ప్రాంతంలో మంగళవారం తేనెటీగలు(Honey Bees) విజృంభించాయి.