Home » Uttar Pradesh
కమలేష్ అనే 55 ఏళ్ల మహిళ.. పొలం పనులు ముగించుకుని ఎద్దుల బండిపై గ్రామంలోకి చేరుకుంది. కాసేపు ఉంటే ఇంటికి చేరుకుంటుందనగా.. విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు.. అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
9వ తరగతి చదివే బాలికకు ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చింది. అందరి ముందూ చంపి పారేస్తా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగుచూసింది.
సిద్దిఖీ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి ఇటీవల పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతవరకూ అంతా ఓకే గానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. కాబోయే భార్యతో కలిసి అతను ఇటీవల చేసిన నిర్వాకం.. చివరకు అతడి ఉద్యోగం పోవడానికి కారణమైంది.. వివరాల్లోకి వెళితే..
చెరుకు తోటల కారణంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని చిరుత పులులు పూర్తి స్థాయిలో మార్పును సంతరించుకున్నాయి. ‘చెరుకుతోటల చిరుత పులులు’ అన్న కొత్త జాతి మొదలైంది. ఈ జాతి కేవలం చెరుకు తోటల్లో మాత్రమే బతకగలదు.
ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ భార్య ఆగ్రహానికి గురైంది. భర్త కారును సుత్తెతో ధ్వంసం చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.
యూపీలోని గౌతం బుద్ధనగర్ జిల్లా పోలీసులు గూగుల్ మ్యాప్స్తో కలిసి ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని రోడ్లపై స్పీడ్ లిమిట్స్ గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తాయి. తద్వారా వాహనదారులు తమ వేగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. దేశంలో ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారి.
మనదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు.. బైకర్లు హెల్మెట్ ధరించాలనే నిబంధనను తప్పనిసరి చేశాయి. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే భారీ జరిమానాలు విధిస్తున్నాయి. వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తున్నారు.
స్వచ్ఛమైన గాలిలో నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్లో వాయు కాలుష్యం మరింత పెరిగినట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గాలి నాణ్యత లోపించిన ప్రాంతాల్లో హరియాణాలోని ధారుహెరా తొలి స్థానంలో ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.
తండ్రి కొనిచ్చిన పుట్టిన రోజు కానుక ఓ యువకుడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆ యువకుడు చనిపోయాడు. అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
హెల్మెట్ పెట్టుకోని కారణంతో ట్రాఫిక్ అధికారులు ఓ బైకర్కు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా 20 లక్షల రూపాయల ఫైన్ వేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగరలో ఆలస్యంగా వెలుగు చూసింది.