Home » Uttar Pradesh
యూపీలోని పిలిభిత్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త సమోసాలు తేకపోవడంతో రెచ్చిపోయిన ఓ యువతి తన కుటుంబసభ్యులతో కలిసి అతడిని చావబాదింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలానికి దారి తీసింది.
హత్య జరిగిన రోజునే అభినవ్ పోలీసులను ఆశ్రయించాడు. అశుతోష్పై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆమె అతడి నుంచి తప్పించుకుని ఇంటి పైకప్పు మీదకు ఎక్కింది. వేధింపులు ఆపకపోతే దూకేస్తానని బెదిరించింది. ఆ భర్త ఆమె బెదిరింపులకు భయపడలేదు.
ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో విషాదభరిత ఘటన చోటు చేసుకుంది. భార్య, అత్తమామలు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్ను తన ప్యాంట్పై రాశాడు. మృతుడి పేరు దిలీప్.
గొడవలో మగవారితో పాటు ఆడవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు గ్రూపుల మధ్య గొడవతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ గొడవకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరింది. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపారు.
కొద్దిరోజుల క్రితం షీలూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంది. అప్పుడు ఆమె దృష్టి ఓ వ్యక్తిపై పడింది. లుథియానాకు చెందిన ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు.
మహ్మద్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో హిజ్రాల గుంపు ఆగ్రహానికి గురైంది. వెంటనే అందరూ ఒక చోట గుమిగూడారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 1 దగ్గర అల్లర్లు మొదలెట్టారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తించంటం మొదలెట్టారు.
కొంతమంది యువకులు వర్షంలో తడుస్తూనే కాలేజీ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నారు. వర్షపు నీళ్లలో అటు, ఇటు గెంతుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్ సారా అలీఖాన్ల కళ్ల ముందే టీమ్ సభ్యుల్లో కొంతమందిని విచక్షణా రహితంగా కొట్టారు. 27వ తేదీన ఈ దాడి జరగ్గా.. సినిమా లైన్ ప్రొడ్యూసర్ సౌరభ్ తివారీ 28వ తేదీన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె కత్తితో అతడిపై దాడికి యత్నించింది. అతడి సంకలో బిడ్డ ఉన్న కూడా ఆగలేదు. అతడి మీదకు ఉరికింది. పక్కన ఉన్నవారు అడ్డుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.