Home » Uravakonda
అనంతపురంలో జరిగిన శాప్ వెటరన్స జిల్లా స్థాయి పరుగు పోటీల్లో గుంతకల్లుకు చెందిన మాజీ కౌన్సిలరు బీ సుంకప్ప మొదటి స్థానాన్ని సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలోని నీలం సం జీవరెడ్డి గ్రౌండ్స్లో మంగళవారం నిర్వహించిన పరుగు పందెంలో 45 ఏళ్ల పైబడిన సంకప్ప వెటరన కేటగిరిలో 100 మీటర్లు, 400 మీటర్ల విభాగాలలో మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నారు
ఉద్యోగ, ఉపాధ్యా యుల ఆర్థిక డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని యూటీఎఫ్ నాయకు లు డిమాండ్ చేశారు. స్ధానిక తహసీల్దార్ కా ర్యాలయం వద్ద మంగళ వారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు.
పాత గుంత కల్లులోని శ్రీశైల జగద్గురు మఠంలో ఆదివారం 1008 శ్రీశైల జగ ద్గురు డాక్టర్ చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహా స్వా ములు ఇష్ట లింగపూజ నిర్వహించారు. శ్రీశైలం నుంచి శనివారం రా త్రి గుంతకల్లుకు చేరుకున్న ఆయనకు మఠం మేనేజరు, భక్తులు స్వాగతం పలికారు.
మండలంలోని తూట్రా ళ్లపల్లిలో ఆదివారం చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. భక్తిశ్రద్ధలతో తయారుచేసిన జ్యోతులను ఊరేగింపుగా ఆల యానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.
మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ప్రము ఖ ఆంజనేయస్వామి ఆల యంలో స్వామి వారికి శని వారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకు లు అనిల్కుమార్ ఆచార్యు లు ఉదయం పంచామృతా భిషేకం చేసి అలంక రించా రు.
మండలం లోని నాయకునిపల్లి శివారులో వెలసిన బాట సుంకులమ్మ తిరుణాల శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భం గా అమ్మ వారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. అమ్మవారి ఆలయం పక్కన వె లసిన ఆంజనేయస్వామికి ప్ర త్యేక పూజలు చేశారు.
ముస్లింలు పవిత్ర రంజాన పండుగను పురస్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధలతో ఈదుల్ఫితర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్ణ యించిన వేళకు సానిక ఈద్గాల వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీలు నమాజ్ను చదివి వినిపించారు. రంజాన యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు.
మండలంలోని మరుట్ల రెండో కాలనీలో విద్యుత వ్యవస్థ ప్రమాదకరంగా మారింది. చేతికందే ఎత్తులో ట్రాన్సఫార్మర్ అమర్చడంతో పాటు వి ద్యుత లైన్లు కిందనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరుట్ల రెండో కాలనీలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రహరీకి ఆనుకొని విద్యుత ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేశారు. దానిని తక్కువ ఎత్తులో అమర్చారు.
బద్ధకం విడిచి కష్టప డితేనే భవిష్యత్తులో రాణిం చగలుగుతారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసు లు పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల మనసు గెలవడానికి శ్రమించాలన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో శుక్రవారం తాజా మాజీ కౌన్సిలర్లు ప్రశాంతి, జ్యోతిని ఘనంగా సన్మానించారు.
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రం గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వే స్తోంది. అందులో భా గంగా ప్రతి నెల మూడో శనివారం ప్రజాప్రతిధు లు, అధికారుల, విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర - స్వ ర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయినా గ్రామీణ ప్రాంతాలలో కొందరు పనికిరాని వస్తువులను ఖాళీ స్థలాలలో పడేసి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు.