• Home » UPI payments

UPI payments

ఆర్బీఐ గుడ్‌న్యూస్.. ఇకపై యూపీఐ వినియోగదారుల డబ్బులు సేఫ్..

ఆర్బీఐ గుడ్‌న్యూస్.. ఇకపై యూపీఐ వినియోగదారుల డబ్బులు సేఫ్..

ఏటా వేల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ‘1 అవర్ పాస్’ నిబంధనను తెరపైకి తెచ్చింది.

యూపీఐ చెల్లింపులు.. గంట తరువాతే నగదు బదిలీ! ఆర్‌బీఐ ప్రతిపాదన

యూపీఐ చెల్లింపులు.. గంట తరువాతే నగదు బదిలీ! ఆర్‌బీఐ ప్రతిపాదన

ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేలా ఆర్‌బీఐ మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కొన్ని రకాల యూపీఐ చెల్లింపుల్లో గోల్డెన్ అవర్ ఫీచర్‌ను అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పాలని కూడా కోరింది.

వాహనదారులకు కీలక అప్‌డేట్.. టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి..

వాహనదారులకు కీలక అప్‌డేట్.. టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి..

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఒక కీలక అప్‌డేట్. ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గత నెలలోనే ప్రకటించింది.

ఎక్కువ మంది వాడని యూపీఐ ఫీచర్లు ఇవే

ఎక్కువ మంది వాడని యూపీఐ ఫీచర్లు ఇవే

యూపీఐ గురించి అందరికీ తెలిసినా కొన్ని ఫీచర్లను మాత్రం జనాలు అంతగా వినియోగించట్లేదని పరిశీలకులు అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

వాట్సాప్ పనిచేయాలంటే సిమ్ కార్డ్ ఉండాల్సిందే.. మార్చి 1 నుంచే కొత్త రూల్స్!

వాట్సాప్ పనిచేయాలంటే సిమ్ కార్డ్ ఉండాల్సిందే.. మార్చి 1 నుంచే కొత్త రూల్స్!

పెరుగుతున్న సైబర్ నేరాలు, సిమ్-స్వాప్ మోసాలు, నకిలీ ఖాతాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. మారిన ఈ నిబంధనలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాటి గురించి ఓసారి పరిశీలిస్తే...

PayPals CEO Alex Chriss: గ్లోబల్ చెల్లింపులకు కొత్త వేదిక..యూపీఐ గురించి పేపాల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు

PayPals CEO Alex Chriss: గ్లోబల్ చెల్లింపులకు కొత్త వేదిక..యూపీఐ గురించి పేపాల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు

భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ క్రమంలో యూపీఐ ఊహించని విధంగా పేమెంట్స్ విధానానాలను మార్చేసిందని పేపాల్ సీఈఓ అలెక్స్ క్రిస్ పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు.

UPI Biometric Payments: రేపటి నుంచి యూపీఐలో కొత్త ఫీచర్..పిన్ నొక్కకుండానే చెల్లింపులు..

UPI Biometric Payments: రేపటి నుంచి యూపీఐలో కొత్త ఫీచర్..పిన్ నొక్కకుండానే చెల్లింపులు..

యూపీఐ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 8, 2025 నుంచి యూపీఐ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి. ఇకపై పిన్ నంబర్ నొక్కకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

UPI New Rules: నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్..ఏకంగా రూ.10 లక్షల వరకు

UPI New Rules: నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్..ఏకంగా రూ.10 లక్షల వరకు

ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ వినియోగించేవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి (సెప్టెంబర్ 15, 2025) నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లిమిట్స్‌లో కీలక మార్పులను తీసుకొచ్చింది.

UPI Limit Increased: ఇకపై నో టెన్షన్..సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు

UPI Limit Increased: ఇకపై నో టెన్షన్..సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు

డిజిటల్ భారత్ దిశగా మరో అడుగు వేస్తూ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరిగిపోతున్న యూపీఐ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని, సెప్టెంబర్ 15, 2025 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ను పెంచనున్నట్టు ప్రకటించింది.

BSNL PAY: యూపీఐ మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలకు షాక్ తప్పదా!

BSNL PAY: యూపీఐ మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలకు షాక్ తప్పదా!

స్మా్ర్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు చిన్న మొత్తాలను చెల్లించాలన్నా యూపీఐ యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. నానాటికీ యూపీఐ మార్కెట్ పెరుగుతుండంటో భారత ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఫోన్ పే, గూగల్ పే వంటి యాప్స్ పెద్ద సవాల్ ఎదురుకాబోతోందనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి