Home » UPI payments
అందరూ మొబైల్స్ ద్వారానే ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకుంటున్నారు. దీంతో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడానికి ఎన్న జాగ్రత్తలు తీసుకుని, ఎంతగా అవగాహన పెంచుతున్నా.. మోసగాళ్లు కొత్త కొత్త రూట్లు కనిపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారు.
వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై పరిమితులను ఎత్తేసింది. ఆ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ ఈ పేమెంట్ సర్వీస్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.
యూపీఐ అందుబాటులోకి వచ్చాక నగదు చెల్లించే విధానం చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్లకు అలవాటు పడిన చాలా మంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు.
నవంబర్లో రెండు రోజుల పాటు ఓ బ్యాంక్ కస్టమర్లు UPI సేవలను ఉపయోగించలేరు. బ్యాంకు వ్యవస్థలో నిర్వహణ పనుల కారణంగా ఆయా ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతారని ప్రకటించారు. అయితే ఈ సేవలు ఏ సమయంలో, ఎప్పుడు బంద్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రోడ్డు పక్కన ఇడ్లీ బండిల నుంచీ ఐదు నక్షత్రాల హోటళ్ల వరకూ ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా యూపీఐ ఉపయోగిస్తున్నారు. టీ స్టాల్కి వెళ్లినా, కిరాణా సరకులు తీసుకున్నా, కూరగాయాల మార్కెట్ వెళ్లినా నేడు ఎవ్వరూ నగదును ప్రత్యక్షంగా తీసుకెళ్లడం లేదు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల NETC ఫాస్ట్ట్యాగ్, రూపే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు కార్డులో బ్యాలెన్స్ లేకున్నా ఆటోమేటిక్ టాప్ అప్ను అనుమతిస్తుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జమైకా ప్రధానమంత్రి ఆండ్రివ్ హాల్నె్సల మధ్య జరిగిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు కీలక అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.
యూపీఐ లైట్ నుంచి త్వరలో కొత్త ఫీచర్ వచ్చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ వ్యాలెట్లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నా కూడా సులభంగా మీ చెల్లింపులను చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సెప్టెంబర్ 16, 2024 నుంచి UPI చెల్లింపులకు సంబంధించి కీలక మార్పులు చేసింది. దీని ద్వారా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీఐ చెల్లింపుల్లో జరిగే పొరపాట్లను సరిదిద్దడానికి బ్యాంకులు అందించే ‘చార్జ్బ్యాక్’ ఆప్షన్ను వాడుకుని రూ.4 కోట్ల మేర మోసానికి పాల్పడ్డరాజస్థాన్ ముఠాను సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.