Home » UPI payments
దేశంలో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా పెరుగుతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా జరిగిన లావాదేవీలు మే నెలోలో కొత్త రికార్డులు సృష్టించాయి.
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం భారీ ఊరటను ప్రకటించింది. ఇకపై సాధారణ బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ ఖాతాను సులభంగా వాడుకునే సదుపాయాన్ని తీసుకువస్తోంది.
ఏటా వేల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ‘1 అవర్ పాస్’ నిబంధనను తెరపైకి తెచ్చింది.
ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేలా ఆర్బీఐ మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కొన్ని రకాల యూపీఐ చెల్లింపుల్లో గోల్డెన్ అవర్ ఫీచర్ను అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పాలని కూడా కోరింది.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఒక కీలక అప్డేట్. ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గత నెలలోనే ప్రకటించింది.
యూపీఐ గురించి అందరికీ తెలిసినా కొన్ని ఫీచర్లను మాత్రం జనాలు అంతగా వినియోగించట్లేదని పరిశీలకులు అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పెరుగుతున్న సైబర్ నేరాలు, సిమ్-స్వాప్ మోసాలు, నకిలీ ఖాతాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. మారిన ఈ నిబంధనలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాటి గురించి ఓసారి పరిశీలిస్తే...
భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ క్రమంలో యూపీఐ ఊహించని విధంగా పేమెంట్స్ విధానానాలను మార్చేసిందని పేపాల్ సీఈఓ అలెక్స్ క్రిస్ పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు.
యూపీఐ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 8, 2025 నుంచి యూపీఐ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి. ఇకపై పిన్ నంబర్ నొక్కకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ వినియోగించేవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి (సెప్టెంబర్ 15, 2025) నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లిమిట్స్లో కీలక మార్పులను తీసుకొచ్చింది.