Home » UPI payments
యూపీఐ యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. P2P యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితమని క్లారిటీ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.
UPI లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. డిజిటల్ చెల్లింపు సేవలపై రుసుములు వసూలు చేసే అధికారం బ్యాంకులకు కల్పించింది.
యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశాలపై చర్చ జరుగుతున్న వేళ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు కొత్త ఫీచర్ను ప్రతిపాదించాయి. యూపీఐ ట్రాన్సాక్షన్కు సంబంధించి ‘యస్’ ఆప్షన్ను ఎంచుకున్నాకే నగదు బదిలీ అయ్యేలా కొత్త ఫీచర్ అమల్లోకి తేవాలని ప్రతిపాదించాయి.
దేశంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ను అమలుచేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 'EPFO 3.0' కింద PF చందాదారులు ఇకపై తమ పీఎఫ్ డబ్బును నేరుగా యూపీఐ యాప్లు, ఏటీఎంల ద్వారా సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు.
దేశంలో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా పెరుగుతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా జరిగిన లావాదేవీలు మే నెలోలో కొత్త రికార్డులు సృష్టించాయి.
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం భారీ ఊరటను ప్రకటించింది. ఇకపై సాధారణ బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ ఖాతాను సులభంగా వాడుకునే సదుపాయాన్ని తీసుకువస్తోంది.
ఏటా వేల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ‘1 అవర్ పాస్’ నిబంధనను తెరపైకి తెచ్చింది.