• Home » Tungabhadra

Tungabhadra

జలజగడాలకు చెక్‌!

జలజగడాలకు చెక్‌!

తుంగభద్ర నదీ జల వివాద పరిష్కారం కోసం కేంద్రం నేతృత్వంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ అధికారులతో ‘హైలెవల్‌ కమిటీ (ఉన్నత స్థాయి కమిటీ)’ వేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ప్రకటించారు.....

తుంగభద్ర ప్రాజెక్ట్ అంశంలో కీలక నిర్ణయం

తుంగభద్ర ప్రాజెక్ట్ అంశంలో కీలక నిర్ణయం

తుంగభద్ర ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ చారిత్రాత్మక, అత్యంత కీలకమైన నిర్ణయం వెలువడింది. ఆగస్ట్ 2024 లో 19వ గేట్ కొట్టుకుపోయిన ఘటన తర్వాత.. డ్యామ్ భద్రతపై కేంద్ర నీటి సంఘం కీలక సూచనలు చేసింది.

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్ల ప్రారంభం..

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్ల ప్రారంభం..

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ప్రారంభించారు. రూ.51కోట్లతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పీల్ వే గేట్లను ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శివకుమార్ ప్రారంభించారు.

శరవేగంగా తుంగభద్ర పనులు..

శరవేగంగా తుంగభద్ర పనులు..

ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్‌ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి.

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్‌గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.

తుంగభద్ర డ్యామ్ గేట్ల పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్

తుంగభద్ర డ్యామ్ గేట్ల పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్‌ నుంచే సీఎం‌కు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి.

తుంగభద్రలో మునిగి నలుగురి మృతి

తుంగభద్రలో మునిగి నలుగురి మృతి

ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. మృతులంతా దాయాదులే చెందిన వారు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

అయ్యో పాపం.. వివాహానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు..

అయ్యో పాపం.. వివాహానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు..

కర్నూలు జిల్లాలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానాలకు దిగి నలుగురు మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రం కుల్దీ గ్రామానికి చెందిన 15 మంది కర్నూలు జిల్లా కందుకూరుకు వచ్చారు.

Bengaluru News: ప్రతిపక్ష నేత ఆశోక్‌ సంచలన కామెంట్స్.. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే సీఎం..

Bengaluru News: ప్రతిపక్ష నేత ఆశోక్‌ సంచలన కామెంట్స్.. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే సీఎం..

ప్రతిపక్ష నేత ఆర్‌ ఆశోక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆయన తన కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tungabhadra water: జనవరి 10 వరకు తుంగభద్ర నీరు..

Tungabhadra water: జనవరి 10 వరకు తుంగభద్ర నీరు..

తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఐసీసీ కమిటీ చైర్మన్‌ మంత్రి శివరాజ్‌ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి