Home » TTD
Andhrapradesh: టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది. అయితే ఆ వీడియోపై తాజాగా రమణ దీక్షితులు స్పందించారు. టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని చెప్పుకొచ్చారు.
Andhrapradesh: శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రమణదీక్షితులు పూర్తి అవాస్తవాలు మాట్లాడారన్నారు. శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ అబద్దాలు చెప్పారన్నారు.
Andhrapradesh: తిరుమలలో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం తిరుమల యాత్రి సముదాయం 4 వద్ద వేగంగా దూసుకువచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి మూసి ఉన్న గేటును బలంగా ఢీ కొట్టింది.
మైదానాలు లేని పాఠశాలలు ఉండకూడదు అన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వ అధికారులే పట్టించుకోకపోవడం గమనార్హం. నాలుగు గోడల బోధనే కాకుండా విద్యార్థుల శారీరక వ్యాయామానికి..
Andhrapradesh: అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించే అంశాన్ని పరిలిస్తామంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో వెంకన్న సన్నిధి కళకళలాడుతూ ఉంటుంది. హిందూ భక్తులతో పాటు అన్యమతస్థ భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుంటారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది.
Andhrapradesh: టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది.
భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే
ఇవాళ శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే. క్యూలైన్లోకి వెళుతూనే శ్రీవారిని ఎప్పుడు చూస్తాం.. ఎప్పుడు బయటకు వస్తామనే భయం పట్టుకుంటుంది. కానీ ఇవాళ తిరుమల క్యూలైన్స్లో పెద్దగా జనమే లేరు. శ్రీవారి దర్శనానికి ఒకే ఒక్క కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు.