• Home » TTD

TTD

Alipiri Tirumala Route: భక్తుల రక్షణకు చర్యలు తీసుకోండి

Alipiri Tirumala Route: భక్తుల రక్షణకు చర్యలు తీసుకోండి

తిరుపతి అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గంలో భక్తుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది..

Raja Singh Congratulates ON TTD: టీటీడీకి ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు

Raja Singh Congratulates ON TTD: టీటీడీకి ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం దేవస్థాన రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ముస్లింలు శ్రీశైలం పవిత్ర స్థలంలో తలపాగాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.

CP Radhakrishnan: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

CP Radhakrishnan: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత వైపు నడవాలని, దాంతో మనసు ప్రశాంతంగా..

Lion Dies at SV Zoo Park: ఎస్వీ జూపార్కులో సింహం మృతి

Lion Dies at SV Zoo Park: ఎస్వీ జూపార్కులో సింహం మృతి

తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో ఇందు అనే 23 ఏళ్ల ఆడ సింహం అనారోగ్యం కారణంగా మంగళవారం మృతి చెందింది....

Tirupati Devasthanam Closure: తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేత.. అసలు విషయం ఇదే..

Tirupati Devasthanam Closure: తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేత.. అసలు విషయం ఇదే..

తిరుమల ఆలయాన్ని 7(శనివారం)వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల నుంచి ఆదివారం వేకువజామున 3 గంటల వరకు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు 7వ తేదీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొంది.

TTD Responds to Bhoomana: భూమన వ్యాఖ్యలు సరికాదు

TTD Responds to Bhoomana: భూమన వ్యాఖ్యలు సరికాదు

తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని టీటీడీ ఆక్షేపించింది.

Alert To TTD Devotees: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఉదయం పది గంటలకు..

Alert To TTD Devotees: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఉదయం పది గంటలకు..

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. రేపు పలు టికెట్లను అందుబాటులోకి తేనుంది.

TGSRTC: వెంకన్న భక్తులకు ఆర్టీసీ టిక్కెట్‌ ధరల్లో రాయితీలు

TGSRTC: వెంకన్న భక్తులకు ఆర్టీసీ టిక్కెట్‌ ధరల్లో రాయితీలు

తిరుపతి వెంకన్న భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ బస్సు టిక్కెట్‌ ధరల్లో రాయితీ ప్రకటించింది..

Jyotula Nehru VS YSRCP: టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Jyotula Nehru VS YSRCP: టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ బురద జల్లుతోందని టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై వైసీపీ ఆరోపణలు అన్ని అవాస్తావాలని చెప్పుకొచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక్క ప్రోటోకాల్ తప్పా ఎలాంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.

MLA MS Raju: టీటీడీపై కావాలనే బురద చల్లుతున్నారు..

MLA MS Raju: టీటీడీపై కావాలనే బురద చల్లుతున్నారు..

వైసీపీ నేతలు టీటీడీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ.. కాలం గడుపుతున్నారని ఎంఎస్ రాజు ఆరోపించారు. టీటీడీపై ఆరోపణలు చేస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి