Home » Trending Videos
ఓ మహిళ రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుంటుంది. రోడ్డు మొత్తం బురద బురదగా ఉండడంతో అడుగులో అడుగు వేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా నడుస్తుంటుంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న బురద ఎగిరి సదరు మహిళపై పడింది. బురద మీద పడగానే షాకైన మహిళ.. ఆ కారు డ్రైవర్పై తీవ్ర ఆగ్రహానికి గురైంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రతి పిల్లాడి భవిష్యత్ తరగతి గది నుంచే మొదలవుతుందని అంటారు. కానీ ఆ తరగతి గదే కూలిపోయే స్థితిలో ఉంటే.. మహబూబాద్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక్కడి స్కూల్ భవనం ఆందోళన కలిగిస్తోంది..
ఓ యువకుడు రైల్వే ఫ్లాట్పామ్పై నిలబడి రీల్స్ చేస్తున్నాడు. రైలు వచ్చే ముందు.. ఫ్లాట్పామ్ చివరన నిలబడి వీడియో తీసుకుంటున్నాడు. రైలు సమీపానికి వచ్చిందని తెలిసినా.. స్టైల్గా జట్టు సరి చేసుకుంటూ వీడియోలను ఫోజులు ఇస్తున్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ పానీపూరీ విక్రేత (Panipuri seller) వద్ద చాలా మంది యువతీయువకులు నిలబడి పానీపూరీ తింటున్నారు. ఇంతలో అక్కడికి ఓ వృద్ధురాలు వచ్చింది. తనకూ పానీపూరీ ఇవ్వాలని వ్యాపారికి చెప్పింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ పులి రాత్రి వేళ అడవిలో ఆహారం తింటోంది. అటుగా వెళ్లిన ఫొటోగ్రాఫర్కు ఈ దృశ్యం కనిపించింది. ఈ సీన్ చూసి అంతా పులి మాంసం తింటుందేమో అని అనుకున్నారు. కానీ కాస్త తీక్షణంగా పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది.
ఓ వ్యక్తి బైక్ డ్రైవింగ్కు సిద్ధమైన సమయంలో హెల్మెట్ కనిపించలేదు. దీంతో చివరకు వివిధ రకాలుగా ఆలోచించాడు. ఈ క్రమంలో పాత టీవీ చూడగానే అతడి బుర్రలో బల్బు వెలిగింది. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
ఓ వ్యక్తి రైల్లో ప్రయాణిస్తున్నాడు. రైల్లో ప్రయాణించడంలో వింతేముందీ.. అని అనుకుంటున్నారా. రైల్లో ప్రయాణించడంలో వింతేమీ లేకున్నా.. అతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
తొడ కండరాల గాయంతో ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ జాబితాలో చేరాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు.
విద్యార్థులను విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే బుద్ధి తక్కువ పని చేశాడు. చదువు చెప్పే విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన వాడు.. కామంతో కళ్లు మూసుకుపోయి నీచంగా ప్రవర్తించాడు.
కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదానికి లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లే కారణమని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ప్రమాదంలో లగేజీ క్యాబిన్కు మంటలు అంటుకున్న తర్వాత.. అందులో 400కి పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి..