• Home » Trending News

Trending News

Blood Moon 2025: ఈ రాత్రే బ్లడ్ మూన్.. 82 నిమిషాల పాటు ఆకాశంలో అరుదైన దృశ్యం..!

Blood Moon 2025: ఈ రాత్రే బ్లడ్ మూన్.. 82 నిమిషాల పాటు ఆకాశంలో అరుదైన దృశ్యం..!

తెల్లని రంగులో మిలమిల మెరిసిపోయే చంద్రుడిని ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ, ఇవాళ(ఆదివారం) ప్రత్యేకం. అరుదైన చంద్రగ్రహణం కారణంగా సూర్యుడిని తలపించేలా చంద్రుడు ఎరుపు వర్ణంతో ధగధగలాడిపోతాడు. ఏకంగా 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్‌గా కనువిందు చేయనున్నాడు. ఇండియాలో ఎక్కడెక్కడ? ఏం టైంలో చూడొచ్చంటే?

Lunar Eclipse 2025: 'బ్లడ్ మూన్' గురించి ప్రతి విద్యార్థి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Lunar Eclipse 2025: 'బ్లడ్ మూన్' గురించి ప్రతి విద్యార్థి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణ అద్భుతాన్ని వీక్షించే క్షణం ఆసన్నమైంది. ఏకంగా 82 నిమిషాల పాటు ఆకాశంలో రక్తవర్ణంలో మెరిసిపోయే చంద్రుడి సోయగాలు కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తప్పక పరిశీలించాల్సిన విషయాలు ఇవే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు..

Wife Kills Husband: పిల్లలు లేరని మూడో వివాహం.. కోరిక తీరింది గానీ చివరకు ప్రాణమే పోయింది..

Wife Kills Husband: పిల్లలు లేరని మూడో వివాహం.. కోరిక తీరింది గానీ చివరకు ప్రాణమే పోయింది..

సంతానం కోసం మూడో వివాహం చేసుకున్నాడు. చివరకు అతడి కోరిక అయితే తీరింది కానీ.. పిల్లల బాగోగులు చూసుకోకుండానే ప్రాణాలు వదలాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు. మూడో భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..

Raja Raghuvanshi Murder Case: భర్త రఘువంశీ హత్యకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? ఛార్జ్‌షీట్‌లో విస్తుపోయే నిజాలు..

Raja Raghuvanshi Murder Case: భర్త రఘువంశీ హత్యకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? ఛార్జ్‌షీట్‌లో విస్తుపోయే నిజాలు..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలు నిందితులు ఎవరో వెల్లడైంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను షిల్లాంగ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు.

AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు బెయిల్

AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు బెయిల్

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏసీబో కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. మద్యం కుంభకోణంలో కేసులో నిందితులుగా ఉన్న ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

Drug factory seized in Hyderabad: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Drug factory seized in Hyderabad: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. సమాచారం మేరకు.. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు నగరంలోని చర్లపల్లిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ ఫ్యాక్టరీని సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

5kg Baby Born: మధ్యప్రదేశ్‌లో అరుదైన జననం.. బాల భీముడు పుట్టాడంటూ సంబరాలు..

5kg Baby Born: మధ్యప్రదేశ్‌లో అరుదైన జననం.. బాల భీముడు పుట్టాడంటూ సంబరాలు..

జబల్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజుల కిందట ఓ గర్భిణి కాన్పు కోసం వచ్చింది. వైద్యలు ఆమెకు పరీక్షలు చేశారు. అయితే శిశువు బరువుగా ఉండడం వల్ల సాధారణ కాన్పు సాధ్యం కాలేదు. దీంతో చివరకు వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. శిశువు జన్మించిన తర్వాత బరువు తనిఖీ చేయగా..

Daughter Fulfills Fathers Dream: తన ఫస్ట్ శాలరీతో నాన్నకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చి.. వారెవ్వా అనిపించుకుందిగా..!

Daughter Fulfills Fathers Dream: తన ఫస్ట్ శాలరీతో నాన్నకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చి.. వారెవ్వా అనిపించుకుందిగా..!

జీవితంలో తొలి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే. దాన్ని మరింత స్పెషల్ మెమొరీగా మార్చుకుంది ఓ యువతి. తన మొదటి జీతంతో తండ్రి 30 ఏళ్ల కలను నెరవేర్చి సర్ ప్రైజ్ చేసింది. నాన్న చిరకాల కోరికను తీర్చేందుకు తొలి జీతం మొత్తాన్ని ఖర్చు చేసిన ఆమె ప్రేమకు వెలకట్టలేమని నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు.

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..

బీహార్‌లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

Dogs: ప్రపంచంలో కుక్కలు ఎక్కువగా ఉండే దేశం ఇదే.. ఇండియా ఏ స్థానంలో ఉందంటే..

Dogs: ప్రపంచంలో కుక్కలు ఎక్కువగా ఉండే దేశం ఇదే.. ఇండియా ఏ స్థానంలో ఉందంటే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని సుప్రీం పేర్కొంది. రేబిస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి