Home » Trains
రైలులో ప్రయాణిస్తున్న బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వీడియో కూడా తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక బాత్రూమ్కు వెళ్లిన సమయంలో తోటి ప్రయాణికుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మీరు రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో అనుకోకుండా మీ ఫోన్ పోయిందా, అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇలాంటి విషయంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
Vizianagaram: విజయనగరం రైల్వేస్టేషన్కు దగ్గర్లో ప్యాసింజర్లతో వెళ్తున్న నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఆ తర్వాత ఏం జరిగింది.. ప్రయాణికుల పరిస్థితి ఏంటి.. తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రయాణికుల రద్దీ కారణంగా సికింద్రాబాద్-రామనాథపురం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ నెల 2,9,26,23,30 తేదీల్లో సికింద్రాబాద్లో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుందని వారు తెలిపారు.
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని రైల్వే స్టేషన్కు వస్తాడు.అప్పటికే రైలు ప్లాట్ఫామ్ నుంచి కదులుతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఎలాగైన అందులో వెళ్లాలనే ఉద్దేశంతో రైలు కదులుతుండగానే ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
అనంతపురం మీదుగా ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నియంత్రణకు నరసాపూర్-అరిసికెర-నరసాపూర్ (వయా అనంతపురం) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఓ యువకుడికి, ఓ అంకుల్కు మధ్య గొడవ జరుగుతుంది. దీంతో యువకుడు చేతిలో బ్లేడు పట్టుకుని అంకుల్పై దాడికి పాల్పడతాడు. ఎంత అడ్డుకుంటున్నా పదే పదే బ్లేడుతో దాడి చేయాలని చూస్తాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
ఓ మహిళ రైలు పట్టాలపై వినూత్నంగా రీల్ చేయాలని అనుకుంది. రైలు పట్టాలపైకి వెళ్లిన ఆమె.. వాటి మధ్యలో పడుకుని, రెండు చేతులూ ముందుకు చాపి ఫోన్ పట్టుకుని కెమెరా ఆన్ చేసింది. కాసేపటి తర్వాత రైలు అటుగా దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వారం వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆ పొడిగించిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
కాచిగూడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత వేసవి సీజన్ నేపధ్యంలో ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా... ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.