Home » Traffic rules
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం సాయంత్రం ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా కచేరిని నిర్వహించనున్నారు.
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బైక్, స్కూటర్, కారు మీద ట్రాఫిక్ చలాన్లు ఐదుకు మించి ఉంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది.
రంజాన్ నెల ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయ్డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు.
రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ రూల్స్ని వాహనదారులు గమనించాలని జాయింట్ కమిషనర్ సూచించారు.
నియమ నిబంధనల తుచ తప్పకుండా పాటించే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. ఈ విషయంలో అతడికి జరిమానా కూడా పడింది.
బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు ప్రవేశద్వారం, ముగ్ద జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు మొదలు కానున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం)నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల దృష్ట్యా బంజారాహిల్స్ రోడ్ నెంబర్- 2, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ తెలిపారు. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి పది గంటల నుంచి దాదాపు అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. నగర వాసులు ఈ విషయాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలన్నారు.
సంక్రాంతి రిటర్న్ జర్నీలో రద్దీ నియంత్రణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 65వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు చేపట్టారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రాష్ట్రవ్యాప్త రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు.. యుద్ధం కంటే ఎక్కువ ప్రాణాలు తీసుకుంటున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.