• Home » Tirupati

Tirupati

Revenue Files Fire Case: ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో

Revenue Files Fire Case: ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో

మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రెవెన్యూ ఫైళ్ల దహనంపై దాదాపు ఆరు గంటల పాటు మురళిని సీఐడీ అధికారులు విచారించారు.

Kidnapping Case: తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్.. చేజ్ చేసిన పోలీసులు.. చివరకు..

Kidnapping Case: తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్.. చేజ్ చేసిన పోలీసులు.. చివరకు..

ఓ కారులో విలన్లు మహిళలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం.. వెనుకే పోలీసు వాహనం వెంటపడడం.. వంటి సీన్లు సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి సీన్లు తలదన్నే సంఘటనలు నిజ జీవితంలో జరుగుతుంటాయి. తాజాగా, తిరుపతిలో ఏం జరిగిందంటే..

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

Vekatagiri: పోలేరమ్మ జాతర ముగిసిన వేడుక

Vekatagiri: పోలేరమ్మ జాతర ముగిసిన వేడుక

వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర జనసంద్రాన్ని తలపించింది. గురువారం ఉదయం 4 గంటలకే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

Conference: మహిళా సాధికారత సదస్సుపై అధికారులకు శిక్షణ

Conference: మహిళా సాధికారత సదస్సుపై అధికారులకు శిక్షణ

తిరుపతి కేంద్రంగా ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే జాతీయమహిళా సాధికరత సదస్సు విజయవంతానికి లైజన్‌ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ సూచించారు.

Tirumala: కూరగాయల దాతలతో వాట్సాప్‌ గ్రూపు..

Tirumala: కూరగాయల దాతలతో వాట్సాప్‌ గ్రూపు..

అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీ(TTD)కి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన సమావేశమయ్యారు.

Anantapur: అనంతపురం వాసులకు బిగ్ అలెర్ట్.. 10న ట్రాఫిక్‌ మళ్లింపు

Anantapur: అనంతపురం వాసులకు బిగ్ అలెర్ట్.. 10న ట్రాఫిక్‌ మళ్లింపు

నగరంలో సూపర్‌ సిక్స్‌-సూపర్‌హిట్‌ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్‌ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్‌ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్‌, నార్పల క్రాస్‌, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్‌ మీదుగా నేషనల్‌ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.

RTC Bus Collides Granite Lorry: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

RTC Bus Collides Granite Lorry: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది దాకా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.

Anantapur: పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Anantapur: పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

రాజకీయాలు, నిజ జీవితంలో పౌరుషానికి మారుపేరుగా బతికిన నాయకుడు నందమూరి హరికృష్ణ అని, సినిమాలు, రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా పవన్‌ కల్యాణ్‌ నిలిచారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు.

Trains: నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Trains: నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

దసరా, దీపావళి సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి