Home » Tirupati
Elephant Attack: తిరుపతిలో ఏనుగులు మరోసారి రెచ్చిపోయాయి. బోయిపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు నానా హంగామా సృష్టించాయి.
EAPCET Exam: ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన EAPCET పరీక్ష సర్వర్ ప్రొబ్లామ్తో 11 గంటలకు ప్రారంభమైంది. నెట్వర్క్ సమస్యతో పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని టెక్నీషియన్స్ వెల్లడించారు.
తిరుమల అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా కొనసాగిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టౌన్ప్లానింగ్ విభాగం ఏర్పాటు చేసి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
యానాది గిరిజన తెగకు చెదిన అంకమ్మ, అతని భర్తయ చెంచయ్య, ముగ్గురు కుమారులు తిరుపతిలో బాతుల పెంపకందారు వద్ద ఏడాది పాటు పనిచేశారు. ఆ తర్వాత చెంచయ్య మరణించడంతో అతను తనకు రూ.25,000 బాకీ పడ్డాడంటూ అంకమ్మ, ముగ్గురు కుమారులను తన వద్దే చాకిరీ చేయించుకుంటూ వచ్చాడు.
Electric Bus Theft: తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. అయితే బస్సును చోరీ చేసిన సదరు దొంగ.. చివరకు ఓ ఘాట్ రోడ్డు వద్ద వదిలేసి పరారయ్యాడు.
తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. పార్కింగ్లో ఉంచిన బస్సు కనపడకపోవడంతో బస్సు మేనేజర్ చివరికి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు.
సనాతన ధర్మ రక్షణ కోసం రాయలచెరువుపేటలో మునివాహన సేవ నిర్వహించబడింది. దళిత పీఠాధిపతిని భుజాలపై మోసిన బ్రాహ్మణ పీఠాధిపతితో సామాజిక సమరసతకు ఉదాహరణగా నిలిచింది.
టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి వ్యవహారం ఉత్తరాఖండ్లోని భోలేబాబా డెయిరీ చుట్టూ తిరుగుతోంది. నెయ్యిలో పామాయిల్తో పాటు 12 రకాల రసాయనాలు కలిపి కల్తీ తయారైనట్లు తేలింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామివారిని గంటలో దర్శనం చేపిస్తామని చెప్పి తమను తీసుకెళ్లి మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తబృందం ఆవేదన వ్యక్తం చేసింది. బెంగళూరులోని వర్ష ట్రావెల్స్ అనే సంస్థ బెంగళూరు నుంచి తిరుమలకు రానుపోను, టిఫిన్, భోజనం, వసతి వంటి సౌకర్యాల కల్పన కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3,600 తీసుకుంది. బస్సులో 36 మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు.
Harassment case: మహిళను వేధిస్తుండటంతో రెడ్ శాండల్ టాస్క్ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్పై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తూ... కాపురంలో గొడవలు పెడుతున్న విశ్వనాథ్పై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది.