• Home » Tirupathi News

Tirupathi News

 Sea: సముద్రంలో సేద్యం

Sea: సముద్రంలో సేద్యం

నేలమీద వ్యవసాయం మనకు తెలుసు. నీటిమీద సాగు మనకు సరికొత్త వ్యవసాయ విధానం. అందునా సముద్రంలో సేద్యం.. ఎలా సాధ్యం అని ఆశ్చర్యం సహజం. ఇప్పుడా వ్యవసాయం మన తిరుపతి జిల్లాలోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. అత్యంత విలువైన సముద్రపు నాచును బంగాళాఖాతంలో వాకాడు, తడ మండలాల్లోని మత్స్యకార మహిళలు పండిస్తున్నారు.

Education: ప్రాథమిక విద్య బలోపేతానికి అడుగులు

Education: ప్రాథమిక విద్య బలోపేతానికి అడుగులు

చదవడం, రాయడం, ప్రాథమిక గణితం ఇవే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు. ప్రభుత్వం అందుకే ప్రాథమిక స్థాయి విద్య బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 75 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్యారెంటీడ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (జీఎ్‌ఫఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని రూపొందించింది.

Science Fair శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన అవసరం

Science Fair శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన అవసరం

విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్‌ జిల్లా అధికారి గౌరీశంకర్‌రావు, డీఈవో కేవీఎస్‌ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

AP SECA Awards 2025: తిరుపతికి గోల్డ్, భీమవరానికి సిల్వర్ అవార్డులు.. ఎందుకంటే..

AP SECA Awards 2025: తిరుపతికి గోల్డ్, భీమవరానికి సిల్వర్ అవార్డులు.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలకు ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు-2025లను కూటమి సర్కార్ ప్రకటించింది. తిరుపతి మున్సిపాలిటీకి గోల్డ్ అవార్డు, భీమవరం మున్సిపాలిటీకి సిల్వర్ అవార్డులు దక్కాయి.

AP High Court:  టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి.

Tirumala: భక్తులకు అలర్ట్.. ఆ సేవ రద్దుపై టీటీడీ కీలక ప్రకటన

Tirumala: భక్తులకు అలర్ట్.. ఆ సేవ రద్దుపై టీటీడీ కీలక ప్రకటన

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Bhanu Prakash Reddy: జగన్ హయాంలోనే రథాలు తగలబెట్టడం, దేవాలయాలపై దాడులు..

Bhanu Prakash Reddy: జగన్ హయాంలోనే రథాలు తగలబెట్టడం, దేవాలయాలపై దాడులు..

జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.

Investments: జిల్లాకు రూ.1882.65 కోట్ల పెట్టుబడులు

Investments: జిల్లాకు రూ.1882.65 కోట్ల పెట్టుబడులు

రానున్న రెండు మూడేళ్ల వ్యవధిలో రూ.1882.65 కోట్ల పెట్టుబడులతో ఫార్మా, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమలతో పాటు రెండు స్టార్‌ హోటళ్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 3728 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Janasena: జనసేనలో విచిత్ర పరిస్థితి

Janasena: జనసేనలో విచిత్ర పరిస్థితి

తిరుపతి జనసేన పార్టీలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. తమ అఽధినాయకుడిని అవమానించినవారిపై చర్యలు తీసుకోవాలని ఒక వర్గం ఫిర్యాదు చేస్తే, లైట్‌ తీసుకోమని మరో వర్గం పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి