• Home » Tirupathi News

Tirupathi News

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మందుల మాఫియాకు పెద్దల అండ..

మందుల మాఫియాకు పెద్దల అండ..

పేదలకు చౌకగా అత్యాధునిక వైద్యం అందించాలనే సదుద్దేశంతో తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్‌ ఆస్పత్రిలో మందుల షాపుల పేరిట మాఫియా నడుస్తోంది.

ఏసీల తయారీ కేంద్రంగా శ్రీసిటీ.. నేడు లోకేశ్‌ శంకుస్థాపన

ఏసీల తయారీ కేంద్రంగా శ్రీసిటీ.. నేడు లోకేశ్‌ శంకుస్థాపన

దక్షిణ భారతదేశంలో ఎయిర్‌ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ రూపుదిద్దుకుంది.

జాతరకు సిద్ధమైన తిరుపతి

జాతరకు సిద్ధమైన తిరుపతి

గంగమ్మ వడిబాల కట్టుకుంది. దీంతో జాతర సంబరాలకు, వేషాల సందడికి తిరుపతి సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్తూపానికి అర్చకులు అభిషేకం నిర్వహించారు.

ఏసీల తయారీ కేంద్రంగా శ్రీసిటీ

ఏసీల తయారీ కేంద్రంగా శ్రీసిటీ

దక్షిణ భారతదేశంలో ఎయిర్‌ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం డైకిన్‌, ఎల్‌జీ, హ్యావెల్స్‌, బ్లూస్టార్‌, అంబర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, హైసెన్స్‌, థెర్మాక్స్‌, వంటి ప్రముఖ సంస్థలతో పాటు నైడెక్‌, పానాసోనిక్‌, లైఫ్‌ సెల్యూషన్‌, అథెలా ఎలక్ట్రానిక్స్‌, ఈప్యాక్‌ సహా మొత్తం 32 విడి భాగాల సరఫరా కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడంతో దేశంలోనే అతిపెద్ద ఏసీల తయారీ హబ్‌గా శ్రీసిటీ మారబోతోంది.

SVIMS: ‘మందుల’ మాఫియాకు పెద్దల అండ!

SVIMS: ‘మందుల’ మాఫియాకు పెద్దల అండ!

స్విమ్స్‌ ఓపీడీ బ్లాకు వద్ద వున్న 3వ నెంబరు బ్రాండెడ్‌ మందుల షాపులో నాసిరకం మందులను అధిక ధరలకు విక్రయించి రోగులను దోచేయడంతో పాటు వారి ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్న పరిస్థితి నెలకొంది.

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

తిరుపతి విమానాశ్రయంలో ఒకటిన్నర నెలలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు జారీ చేసే టికెట్లు మిగిలిపోతున్నాయి.

చెవిరెడ్డి నివాసంలో ముగిసిన ఈడీ సోదాలు..  కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

చెవిరెడ్డి నివాసంలో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

తిరుపతిలో ఈడీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి పరిధిలోని తుమ్మలగుంటలో ఉన్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి