Home » Tirumala Tirupathi
Andhrapradesh: తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకీ సూచించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు.. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని, అలాగే నో ఫ్లై జోన్గా ప్రకటించాలని పలుమార్లు..
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం ఉదయం..
రాష్ట్రంలో తిరుపతి, కడప, విజయవాడ, విశాఖ జిల్లాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి ప్రతా్పరావ్ జాదవ్ తెలిపారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
టీటీడీ కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, అందులో భాగంగా టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ విస్తరణకు అవసరమైన సూచనల కోసం నిపుణులతో కూడిన
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
ఇక్కడ క్యూలైన్లలో వేచి ఉన్న వారు సర్వదర్శన భక్తులనుకుంటే పొరపాటే. రూ.10,500 చెల్లించి శ్రీవాణి టికెట్లు పొందిందుకు వీరంతా ఇలా క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు.
దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. స్విమ్స్ హస్పిటల్కి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ..