• Home » Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

అనుచరుడి పాడె మోసిన తుమ్మల

అనుచరుడి పాడె మోసిన తుమ్మల

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ అనుచరుడి పాడె మోశారు. ఖమ్మం జిల్లాలో సీనియర్‌ రాజకీయ నాయకుడు, సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు గాదె సత్యనారాయణ శుక్రవారం మృతి చెందగా శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వంచారు.

Oil palm prices: ఆయిల్‌పామ్‌ గెలల ధర పైపైకి!

Oil palm prices: ఆయిల్‌పామ్‌ గెలల ధర పైపైకి!

ఆయిల్‌పామ్‌ గెలల ధర ఆశించిన దాని కన్నా ఎక్కువ పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌(ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేటు) తగ్గకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడం,

Tummla: బ్యాంకర్లు తీరు మార్చుకోవాలి

Tummla: బ్యాంకర్లు తీరు మార్చుకోవాలి

రైతులకు వ్యవసాయ రుణాలను ఇచ్చే విషయంలో బ్యాంకర్లు తీరు మార్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించుకుంటున్న స్థాయిలో బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం వ్యవసాయ రంగానికి మంచిదికాదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో యూరియా కొరత లేదు:తుమ్మల

రాష్ట్రంలో యూరియా కొరత లేదు:తుమ్మల

రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Tummala: కృష్ణాజలాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

Tummala: కృష్ణాజలాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

కృష్ణాజలాల పంపకాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సత్వర పరిష్కారం చూపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Tummla: విమర్శలు కాదు.. ఎరువులు తెప్పించండి

Tummla: విమర్శలు కాదు.. ఎరువులు తెప్పించండి

రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై విమర్శలు చేయకుండా కేంద్రం నుంచి ఎరువులను తెప్పించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Tummala: అవసరానికి తగిన విధంగా ఎరువుల సరఫరా

Tummala: అవసరానికి తగిన విధంగా ఎరువుల సరఫరా

రాష్ట్రంలో రైతుల అవసరానికి తగిన విధంగానే ఎరువుల సరఫరా ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేఽశ్వరరావు అన్నారు. శుక్రవారం సచివాలయంలో యాసంగి సీజన్‌ ఎరువుల లభ్యత, సరఫరాపై శాఖ డైరక్టర్‌ బి.గోపితో చర్చించారు.

మరో 3 చోట్ల పురుగు మందుల పరీక్షా కేంద్రాలు

మరో 3 చోట్ల పురుగు మందుల పరీక్షా కేంద్రాలు

రాష్ట్రం లో మరో రెండు, మూడు చోట్ల పురుగు మందుల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అగ్రో కెమికల్స్‌ అసోసియేషన్‌, న్యూఢిల్లీ ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Tummala: సేవాలాల్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

Tummala: సేవాలాల్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

జంతుబలులు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరిచిన నేత సంత్‌సేవాలాల్‌ మహారాజ్‌ అని, ఆయన ఆశయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummla: డిఫాల్టర్లకు కోట్లు ఇస్తున్నారు.. రైతులకు రుణాలివ్వరా?

Tummla: డిఫాల్టర్లకు కోట్లు ఇస్తున్నారు.. రైతులకు రుణాలివ్వరా?

రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి