Home » Thailand
థాయ్ల్యాండ్లో భారతీయులను ఆడిపోసుకున్న ఓ ట్యాక్సీ డ్రైవర్కు కొందరు భారతీయ యువకులు చుక్కలు చూపించారు.
రోనా మహమ్మారి(Covid 19) తరువాత పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి థాయ్లాండ్(Thailand) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది.
థాయ్లాండ్లోని చియాంగ్ మాయి ఎయిర్పోర్ట్లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక విమానం టేకాఫ్కి సిద్ధమవుతున్న తరుణంలో.. ఓ టూరిస్ట్ ఉన్నట్లుండి ఎగ్జిట్ డోర్ తెరిచాడు. దీంతో.. లోపలున్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విమానాన్ని వెంటనే టర్మినల్కు తీసుకెళ్లి, ఆ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా లాభాలు ఎన్ని ఉన్నాయో.. కొన్నిసార్లు అంతే స్థాయిలో నష్టాలు కూడా జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సాంకేతిక లోపాల కారణంగా కూడా...
మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఎలాగైతే అయోధ్య నగరం ఉందో.. అలాగే థాయ్లాండ్లోనూ ‘అయుత్తయ’ పేరుతో ఓ అయోధ్య ఉంది. భౌగోళికంగా ఈ రెండు పట్టణాలు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. అక్కడ కూడా రామనామం వినిపిస్తుంది. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారన్న విషయం తెలిసి.. అయుత్తయ నుంచి మట్టి పంపించారు.
ఒకటి కాదు రెండు కాదు.. 300 లగ్జరీ కార్లు, 38 ఎయిర్క్రాఫ్ట్స్, 50కి పైగా విలాసవంతమైన షిప్లు, వజ్ర వైడూర్యాలు, బంగారు సింహాసనాలతో ఔరా! అనిపిస్తున్నారు. ఆయనెవరో కాదు.. థాయ్లాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్.
థాయ్లాండ్లో ఘరో రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి.
కళ్యాణ మంటపంలో చివరకు కట్టుకున్న భర్తే కాలయముడిగా మారడతాడని ఆ వధువు ఊహించలేకపోయింది. అతిథుల సమక్షంలో ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకున్న ఆమె.. అంతలోనే భర్త చేతిలో హత్యకు గురైంది. అంతవరకూ సంతోషంగా ఉన్న వరుడు ఉన్నట్టుండి..
వీసా(Visa)ల జారీ విషయంలో మలేసియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్(India) నుంచి తమ దేశానికి వచ్చే వారికి వీసారహిత ప్రవేశాన్ని అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.
శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయ్లాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ కొనియాడారు. ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస, సత్యం, సహనం, సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అప్పడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు. బ్యాంకాక్లో శుక్రవారంనాడు మూడవ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.