Home » TGSRTC
గ్రేటర్లో ఎలక్ట్రిక్ బస్సులు క్రమంగా పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తున్నది.
ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల నేపథ్యంలో గ్రేటర్ ఆర్టీసీ డీజిల్ భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రవేశపెట్టిన తీర్థయాత్రల స్పెషల్ ప్యాకేజీలకు ప్రయాణీకుల నుంచి ఆదరణ లభిస్తున్నది.
రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్ను మరింత అభివృద్ధి చేస్తున్నామని.. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.
ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి, ప్రయాణికుల నుంచి ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ (జేబీఎస్) సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ చేయనున్నది.
ప్రయాణికులకు బస్సుల వివరాలు, సమయపాలన తెలియజేయాల్సిన ఆర్టీసీ గమ్యం యాప్ రూట్ తప్పుతోంది.
గ్రేటర్లో రాబోయే రెండేళ్లలో 3 వేల ఈవీ (ఎలక్ర్టికల్ వెహికిల్) బస్సులు నడుపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.