• Home » TGSRTC

TGSRTC

గ్రేటర్‌లో మినీ బస్సులు

గ్రేటర్‌లో మినీ బస్సులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

TGSRTC రిక్రూట్‌మెంట్‌.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

TGSRTC రిక్రూట్‌మెంట్‌.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి (TGPRB) విడుదల చేసింది. మొత్తం 1,743 పోస్టులకు నిర్వహించిన నియామక ప్రక్రియలో 1,604 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

లష్కర్‌ బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

లష్కర్‌ బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

లష్కర్‌ బోనాలకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి 175 ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు చేపట్టామని ఆర్టీసీ గ్రేటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.

300 రూట్‌లో 3-4 నిమిషాలకో బస్సు!

300 రూట్‌లో 3-4 నిమిషాలకో బస్సు!

ప్రయాణికులు అధికంగా ప్రయాణించే బస్‌ రూట్లపై గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

కరీంనగర్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం.. అప్రమత్తమైన సిబ్బంది

కరీంనగర్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం.. అప్రమత్తమైన సిబ్బంది

కరీంనగర్‌లోని ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

ఈవీ.. రయ్‌ రయ్‌.. గ్రేటర్‌లో అన్ని రూట్లలో ఎలక్ట్రిక్‌ బస్సులు

ఈవీ.. రయ్‌ రయ్‌.. గ్రేటర్‌లో అన్ని రూట్లలో ఎలక్ట్రిక్‌ బస్సులు

గ్రేటర్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులు క్రమంగా పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తున్నది.

ప్రగతి చక్రం.. పొదుపు మంత్రం

ప్రగతి చక్రం.. పొదుపు మంత్రం

ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల నేపథ్యంలో గ్రేటర్‌ ఆర్టీసీ డీజిల్‌ భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలతో ఆర్టీసీకి ఆదాయం

తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలతో ఆర్టీసీకి ఆదాయం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రవేశపెట్టిన తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలకు ప్రయాణీకుల నుంచి ఆదరణ లభిస్తున్నది.

గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్‌లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని.. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి పొన్నం

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి పొన్నం

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి