• Home » TG News

TG News

మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోల కలకలం

మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోల కలకలం

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ శైలజా రామయ్యర్‌ దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

ఒంటరి పోరుకే సై?

ఒంటరి పోరుకే సై?

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఒంటరిగా పోటీ చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీ సంస్థాగత కార్యాచరణ ....

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి విద్యుత్ సరఫరా బంద్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి విద్యుత్ సరఫరా బంద్

విద్యుత్‌ మరమ్మతుల కారణంగా ఆజామాబాద్‌, హైదరాబాద్‌-1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంటు సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్‌ తెలిపారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 21, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 30, బజ్జిమిర్చి 38, కాకరకాయ 32, బీరకాయ 35, క్యాబేజీ 21, బీన్స్‌ 75, క్యారెట్‌ రూ, 40లకు విక్రయిస్తున్నారు.

విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు కష్టాలు

విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు కష్టాలు

తెలంగాణ జెన్‌కో సంచలన నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో రెండు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను మూసివేసింది.

నేడు రైతు భరోసా నిధుల విడుదల

నేడు రైతు భరోసా నిధుల విడుదల

వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతుల....

డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత

డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత

దేశంలో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని.. ఈ విషయంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో పెద్దపులి కలకలం.. గ్రామంలో ఎద్దుపై దాడికి యత్నం

భద్రాద్రి కొత్తగూడెంలో పెద్దపులి కలకలం.. గ్రామంలో ఎద్దుపై దాడికి యత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం..

ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం..

మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అడ్డొచ్చిన వారిని మూసీలో వేసి తొక్కి మరీ ప్రక్షాళన చేసి తీరతామని ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి