• Home » TG News

TG News

I Bomma Episode: ఐ బొమ్మ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ఎప్పుడు..?

I Bomma Episode: ఐ బొమ్మ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ఎప్పుడు..?

తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో బలైపోయాడు. రూ.1.36లక్షలను పోగోట్లుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్‌కు చెందిన వృద్ధుడొకరు అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతికి సైబర్‌ నేరాగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Panchayat Election Fever in Telangana: రూకగ్రీవాలు

Panchayat Election Fever in Telangana: రూకగ్రీవాలు

అటు గ్రామ పెద్దలు కూడా.. ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు.. ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వానేనా అన్నట్టుగా వేలంపాటలు సాగుతున్నాయి....

High Court Advocate: ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసు వాదిస్తా..

High Court Advocate: ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసు వాదిస్తా..

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును తాను వాదిస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రవి చేసింది తప్పేనని.. కానీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్నారు.

గ్రూప్-2 2019 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

గ్రూప్-2 2019 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్  దూకుడు... కేసీఆర్ ఓఎస్డీని విచారించిన అధికారులు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు... కేసీఆర్ ఓఎస్డీని విచారించిన అధికారులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని గురువారం విచారణ చేశారు.

Minister Uttam: ఇండస్ట్రీయల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదు

Minister Uttam: ఇండస్ట్రీయల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదు

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు.

PM Narendra Modi: స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది: ప్రధాని మోదీ

PM Narendra Modi: స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది: ప్రధాని మోదీ

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. స్పేస్ సెక్టార్‌లో కో-ఆపరేటివ్, ఎకో సిస్టమ్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

MLA Raja Singh: స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ కీలక అభ్యర్థన

MLA Raja Singh: స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ కీలక అభ్యర్థన

బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.

 Panchayat Elections:పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..

Panchayat Elections:పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..

తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమైంది. ఇవాళ తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి