• Home » TG News

TG News

CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy unveiled the Vision 2047: రేపటి కోసం..

CM Revanth Reddy unveiled the Vision 2047: రేపటి కోసం..

తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు....

Harish Rao: రేవంత్ ప్రభుత్వానికి రైతు బంధుపై చిత్తశుద్ది లేదు.. హరీశ్‌రావు ఫైర్

Harish Rao: రేవంత్ ప్రభుత్వానికి రైతు బంధుపై చిత్తశుద్ది లేదు.. హరీశ్‌రావు ఫైర్

కేసీఆర్ హయాంలో దసరా పండుగకు చీరలు ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఓట్లకు చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ పలు రంగుల చీరలు ఇచ్చారని... కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు కేసీఆర్ హయాంలో ఇచ్చామని గుర్తుచేశారు.

CM Revanth Reddy: భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు: సీఎం రేవంత్‌రెడ్డి

డిసెంబర్‌ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Kavitha: జాగృతి జనంబాట యాత్రపై కవిత మరో కీలక నిర్ణయం

Kavitha: జాగృతి జనంబాట యాత్రపై కవిత మరో కీలక నిర్ణయం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్రను డిసెంబర్ 4వ తేదీ నుంచి కొనసాగించనున్నారు. అక్టోబర్ 25వ తేదీన నిజామాబాద్‌లో కవిత జనంబాట యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

KTR: రాహుల్ గాంధీకి కేటీఆర్ సంచలన లేఖ

KTR: రాహుల్ గాంధీకి కేటీఆర్ సంచలన లేఖ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.

BRS MP Suresh Reddy: నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: ఎంపీ సురేశ్‌రెడ్డి

BRS MP Suresh Reddy: నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: ఎంపీ సురేశ్‌రెడ్డి

దేశంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరారు.

Local Governance: రేపట్నుంచి సీఎం పట్టణ బాట

Local Governance: రేపట్నుంచి సీఎం పట్టణ బాట

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం (డిసెంబరు 1) నుంచి పట్టణ బాట పడుతున్నారు. ఏడో తేదీ వరకు ఏడు రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే...

Deputy CM Batti: గ్రిడ్‌ రక్షణకు థర్మల్‌ విద్యుత్‌

Deputy CM Batti: గ్రిడ్‌ రక్షణకు థర్మల్‌ విద్యుత్‌

రాష్ట్ర ప్రయోజనాలే ప్రామాణికంగా విద్యుత్‌ రంగంలో నిర్ణయాలు తీసుకుంటున్నామని, వ్యక్తిగత ప్రయోజనాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు.

KTR: తెలంగాణ తొలి శత్రువు కాంగ్రెస్సే

KTR: తెలంగాణ తొలి శత్రువు కాంగ్రెస్సే

తెలంగాణ కథలో కాంగ్రెస్‌ పార్టీ ముమ్మాటికి విలన్‌. 1950 నుంచి 2025 వరకు తెలంగాణకు తొలి శత్రువు, శాశ్వత శత్రువు కాంగ్రెస్సే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి