Home » test cricket
అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టులో టీమిండియా ముల్లాన్పూర్ వేదికగా తలపడుతోంది. 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగులు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అఫ్గానిస్థాన్తో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్లో తలపడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 368/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది.
అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడీ స్టార్ బ్యాటర్.
ముల్లాన్పూర్ వేదికగా భారత్- అఫ్గానిస్థాన్ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత జట్టు తరఫున యువ ఆల్రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. సుతార్కు టెస్టు క్యాప్ అందజేశాడు.
టెస్టు క్రికెట్పై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ పలు వ్యాఖ్యలు చేశాడు. అలానే టెస్టు క్రికెట్ను కాపాడేందుకు ఐపీఎల్ తరహాలో ఓ ప్రణాళికను అందించాడు.
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు బ్యాట్ పవర్ చూపగా.. రెండో రోజు తమ బంతి పదునేంటో రుచి చూపించింది. దీంతో శుక్రవారమే మ్యాచ్పై పట్టు బిగించింది.
శ్రీలంక టూర్ నుంచి తిరిగొచ్చిన టీమ్ ఇండియా(team india) వచ్చే నెల సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ను భారత్లో నిర్వహించనున్నారు. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. అయితే ఈ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా.. దక్షిణాఫ్రికా మహిళత జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 37 పరుగుల లక్ష్యాన్ని..
భారత క్రికెట్ వర్ధమాన ఆటగాడు యశస్వి జైస్వాల్ తన ఆట తీరుతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటివల ఇంగ్లండ్ జట్టుపై తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తన ఎదుట మరిన్ని క్రేజీ రికార్డులు ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చుద్దాం.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో మొదటి రెండు రోజులు భారత్ ఆధీక్యం కొనసాగింది. తొలి రోజు ఇంగ్లండ్ను భారత బౌలర్లు 246 పరుగులకే కట్టడి చేశారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది.