• Home » terrorist

terrorist

Hussain Shah: న్యాయం జరిగింది: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం

Hussain Shah: న్యాయం జరిగింది: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం

పాకిస్తాన్‌, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన దాడులను పహల్గాం బాధితుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం ప్రశంసించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాయని, న్యాయం జరిగిందని బాధిత కుటుంబం పేర్కొంది.

Operation Sindoor 2025: ఆపరేషన్ సింధూర్.. టార్గెట్ల ఎంపిక వెనక దాగి ఉన్న రహస్యాలు..

Operation Sindoor 2025: ఆపరేషన్ సింధూర్.. టార్గెట్ల ఎంపిక వెనక దాగి ఉన్న రహస్యాలు..

Operation Sindoor 2025: పహల్గాం ఉగ్రదాడికి ఏ క్షణానైనా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పీవోకేలలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి భారత త్రివిధ దళాలు. ఇంతకీ, ఇంత కచ్చితంగా భారత ఆర్మీ టార్గెట్లను ఎలా ఎంపిక చేసింది. అనుకున్న ప్లాన్ ఎలా అమల్లో పెట్టింది.

Operation Sindoor:మరోసారి బయటపడ్డ పాక్ అసలు రంగు.. ఉగ్రవాది అంత్యక్రియలకు ఆర్మీ అధికారులు హాజరు..

Operation Sindoor:మరోసారి బయటపడ్డ పాక్ అసలు రంగు.. ఉగ్రవాది అంత్యక్రియలకు ఆర్మీ అధికారులు హాజరు..

Operation Sindoor Pakistan: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాకిస్థాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పాక్ ఆర్మీ అధికారులు, సైన్యం ఉగ్రవాది అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.

Nara Lokesh: ఆయన ఉన్నంతవరకూ.. మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు..

Nara Lokesh: ఆయన ఉన్నంతవరకూ.. మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు..

Nara Lokesh On Operation Sindoor: అర్థరాత్రి వేళ పాక్ గడ్డపై 9 ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రమూకలను భారత ఆర్మీ నామరూపాల్లేకుండా చేసింది. పహల్గాం విషాదానికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'పేరిట నిర్వహించిన చేపట్టిన చర్యకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు.

 operation sindoor: ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

operation sindoor: ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

operation sindoor: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి మెరుపు దాడులు చేశాయి. వాటిని ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎమర్జెనీ ప్రకిటించింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలో కార్యక్రమాలను చేపడుతోంది. కొద్ది సేపటి క్రితమే ఎమర్జెన్సీని ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్ బలగాలపై పాక్ దాడులు

Operation sindoor : భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్

Operation sindoor : భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్

పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.

Sindhoor Success: ఆర్మీ, వైమానిక నేవీ చీఫ్‌లతో రాజ్‌నాథ్ సింగ్

Sindhoor Success: ఆర్మీ, వైమానిక నేవీ చీఫ్‌లతో రాజ్‌నాథ్ సింగ్

Sindhoor Success: జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేస్తోంది. ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేపట్టింది.

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సూటి ప్రశ్న.. నీళ్లు నమిలిన దాయాది దేశం..

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సూటి ప్రశ్న.. నీళ్లు నమిలిన దాయాది దేశం..

UNSC Meeting On Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి మాకెలాంటి సంబంధం లేదు. మేమూ ఉగ్రవాద బాధితులమే.. దీని వెనక భారత్ హస్తమే ఉందేమో అని బొంకుతున్న దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పహల్గాం దాడిపై నిర్వహించిన రహస్య సమావేశంలో లష్కరే తోయిబాకు, మీ దేశానికి ఉన్న లింకేంటని సూటిగా ప్రశ్నించింది. దీంతో పాక్ ఏమన్నదంటే..

India-Pakistan: పాక్‌తో ఉద్రిక్తతలు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..

India-Pakistan: పాక్‌తో ఉద్రిక్తతలు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..

India-Pakistan Tensions: సరిహద్దుల వద్ద దాయాది దేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచన జారీ చేసింది. మే 7 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు పౌర రక్షణ మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించింది. యుద్ధం ఏ క్షణంలోనైనా ముంచుకు రావచ్చనేందుకు ఈ ప్రకటనే నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Pahalgam Attack: పాక్‌ నేతలకు వరుస పెట్టి షాక్‌లు ఇస్తున్న ఇండియా..

Pahalgam Attack: పాక్‌ నేతలకు వరుస పెట్టి షాక్‌లు ఇస్తున్న ఇండియా..

India Blocks Pak Politicians Social Media Accounts: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో అసహనంతో ఇండియాపై విషం కక్కుతున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాయాది దేశంలోని రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, నటులు ఇలా అందరికీ వరసపెట్టి షాకులిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి