• Home » Telangana

Telangana

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

వివాహేతర సంబంధం పెట్టుకుని మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీల క్లాసులు.. పీడీఎస్‌యూ ధర్నా

వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీల క్లాసులు.. పీడీఎస్‌యూ ధర్నా

వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నాయంటూ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు పీడీఎస్‌యూ ధర్నాకు దిగింది. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా అడ్మిషన్లు కొనసాగిస్తున్న కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన యూట్యూబర్స్ అరెస్ట్

గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన యూట్యూబర్స్ అరెస్ట్

విజిలెన్స్ అధికారులమంటూ గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన యూట్యూబర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.23 వేల నగదును రికవరీ చేశారు.

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు.. ముఠా అరెస్ట్

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు.. ముఠా అరెస్ట్

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాల వివరాలు అందజేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమీషన్ల కోసం బ్యాంక్ ఖాతాలను నేరగాళ్లకు ఇచ్చి, అక్రమ లావాదేవీలకు సహకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

100 ఎకరాల్లో.. వందేళ్ల భవిష్యత్తు!

100 ఎకరాల్లో.. వందేళ్ల భవిష్యత్తు!

అందరికీ న్యాయం అనే లక్ష్యంతో ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కానీ, ఆ లక్ష్యం సాకారం కావాలంటే సరైన మౌలిక వసతులు అవసరం.

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన బ్రమరాంభ మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో కోడె మొక్కులు, మల్లన్నకు బోనాలు, ఒగ్గు పూజారులతో పట్నాలు వేసి మొక్కులు సమర్పించారు.

రెండేళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దాడులు

రెండేళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దాడులు

రెండేళ్ల పాలనలో ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌, హరీష్‌రావు, మహిపాల్‌రెడ్డి ఆఫీసులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆఫీసు పై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు.

సింగరేణిని ఏటీఎంలా మార్చుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

సింగరేణిని ఏటీఎంలా మార్చుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

సింగరేణి సంస్థ నిధులను వాడుకుంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకున్నట్టు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం యూనియన్‌ ఆఫీస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి

మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి

మహనీయుల ఆశయాలను మనమంతా ముం దుకు తీసుకు వెళ్లాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. ఆదివారం షెడ్యుల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్‌ సమీపంలో నిర్వ హించిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి