• Home » Telangana

Telangana

హైదరాబాద్‌లో తిరుమల తరహా కల్తీ నెయ్యి..

హైదరాబాద్‌లో తిరుమల తరహా కల్తీ నెయ్యి..

హైదరాబాద్‌లో తిరుమల తరహాలో జరుగుతున్న భారీ కల్తీ నెయ్యి దందాను ఏబీఎన్ ఫోకస్ బట్టబయలు చేసింది.

క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా?

క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాయనున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్నారు.

కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం

కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత

నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత

హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, తిరిగి బాధితులకు అప్పగించారు.

తెలంగాణలో సెక్షన్ 22A‌పై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో సెక్షన్ 22A‌పై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.

జేఎన్‌టీయూలో స్పాట్‌ అడ్మిషన్ల సందడి

జేఎన్‌టీయూలో స్పాట్‌ అడ్మిషన్ల సందడి

ఎప్‌సెట్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ అనంతరం జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి పవర్ కట్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి పవర్ కట్

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలివే..

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 15, వంకాయ 28, బెండకాయ 35, పచ్చిమిర్చి రూ. 45లకు విక్రయిస్తున్నారు.

బాల్యం చేతిలో బ్లడ్‌!

బాల్యం చేతిలో బ్లడ్‌!

పాఠశాల అంటే పుస్తకాలు, పాఠాలు, ఆటలు, స్నేహాలు, భవిష్యత్తు కలలతో నిండిన ప్రదేశం. కానీ కొంతకాలం నుంచి బడి ఈడు పిల్లల చేతులు రక్తంతో తడుస్తున్నాయి. దారుణమైన నేరాలకు పాల్పడుతున్నాయి.

బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి..

బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి