• Home » Telangana

Telangana

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..

తెలంగాణలో మిగిలిన మున్సిపల్ పీఠాల కోసం ఎత్తుకు పైఎత్తులు.. అప్డేట్స్

తెలంగాణలో మిగిలిన మున్సిపల్ పీఠాల కోసం ఎత్తుకు పైఎత్తులు.. అప్డేట్స్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం, మేయర్, చైర్మన్ పీఠాల ప్రమాణ స్వీకారం నిన్న చాలా వరకూ పూర్తయింది. అయితే, ఇంకా కొలిక్కిరాని చోట్ల పీఠాల్ని దక్కించుకునేందుకు రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

హర్యానా నిట్ క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

హర్యానా నిట్ క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నిట్‌‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీం కోర్టు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. వెంటనే లొంగిపోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

క్యాతనపల్లిలో అసలేం జరుగుతోంది? ఉద్రిక్తత, లాఠీచార్జ్.. రాజకీయ రణరంగం!

క్యాతనపల్లిలో అసలేం జరుగుతోంది? ఉద్రిక్తత, లాఠీచార్జ్.. రాజకీయ రణరంగం!

తెలంగాణలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న పోరు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

రాయిని తెచ్చి.. ఆలయంగా మలిచి..

రాయిని తెచ్చి.. ఆలయంగా మలిచి..

ఏడుకొండల వాడా వెంకటరమణ.. ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా అని ఒక్కసారి తలుచుకుంటే చాలు కొలిచిన వారికి కొంగు బంగారమై సిరులిచ్చే స్వామి వెంకటేశ్వరుడు.

శిక్షణకు వచ్చి రూ. 1.65 కోట్ల బంగారు బిస్కెట్ల చోరీ

శిక్షణకు వచ్చి రూ. 1.65 కోట్ల బంగారు బిస్కెట్ల చోరీ

ఓ జువెల్లరీ షోరూంలోని సేల్స్‌ విభాగంలో శిక్షణ కోసం వచ్చిన ఓ యువకుడు రూ. 1.65 కోట్ల విలువ గల బంగారు బిస్కెట్లు చోరీ చేసి పరారయ్యాడు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి

రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి

ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువులో మేత వేసేందుకు వెళ్లిన తల్లి, కూతురు అనుకోని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

హంగ్‌లో కింగులైన స్వతంత్రులు

హంగ్‌లో కింగులైన స్వతంత్రులు

తాజా పురపోరులో ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో మూడు మునిసిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కకపోవడంతో.. స్వతంత్ర అభ్యర్థులే కింగులయ్యారు

విద్యార్థులే దొంగలు..

విద్యార్థులే దొంగలు..

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ల్యాప్‌టాప్‏ల చోరీ కేసులో విద్యార్థులే దొంగలుగా తేలింది. ఓ ఐటీ కంపెనీకి గంపగుత్తగా అమ్మాలని పథకం వేసి తాము చదువుతున్న ఇనిస్టిట్యూట్‌లోని కంప్యూటర్లను చోరీ చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి