• Home » Telangana Govt

Telangana Govt

వరి కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వరి కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రబీ వరి కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరి అన్‌లోడింగ్ హమాలీ ఛార్జీలు రూ.6.50 నుంచి రూ.8.50కి పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోళ్లకు అంతరాయం లేకుండా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ అభివృద్ధి.. కేబినెట్ సబ్ కమిటీ

ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ అభివృద్ధి.. కేబినెట్ సబ్ కమిటీ

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజల ఆస్తులకు నష్టం లేకుండా ప్రాజెక్టును రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు

ప్రాణాహిత నదిపై బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

అన్నదాతల అరిగోస ప్రభుత్వానికి పట్టదా: బండి సంజయ్

అన్నదాతల అరిగోస ప్రభుత్వానికి పట్టదా: బండి సంజయ్

అన్నదాతల బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతుంటే పట్టించుకోవడం లేదని అన్నారు.

హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్ రాక

హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్ రాక

హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బీఏఎస్‌ఎఫ్‌తో తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్‌తో దాదాపు 3 వేల మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో..

తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో..

హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు ఎల్‌ అండ్‌ టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

తెలంగాణలో ఉద్యోగులకు రూ.1000 కోట్ల బకాయిల విడుదల

తెలంగాణలో ఉద్యోగులకు రూ.1000 కోట్ల బకాయిల విడుదల

తెలంగాణలో ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థికశాఖ రూ.1000 కోట్లను రిలీజ్ చేసింది.

నర్సంపేటలో ఉద్రిక్తతలకు బండి సంజ‌య్ కార‌ణం: అద్దంకి దయాకర్

నర్సంపేటలో ఉద్రిక్తతలకు బండి సంజ‌య్ కార‌ణం: అద్దంకి దయాకర్

నర్సంపేటలో ఉద్రిక్తతలకు కార‌ణం కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ మృతిని కేంద్ర మంత్రి రాజ‌కీయం చేస్తున్న తీరు హేయ‌నీయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో సకల జనుల సమ్మెగా మారుస్తాం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న

మరో సకల జనుల సమ్మెగా మారుస్తాం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న

ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు.

సమ్మె చేస్తున్నాం.. డిమాండ్లను పరిష్కరించాల్సిందే: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

సమ్మె చేస్తున్నాం.. డిమాండ్లను పరిష్కరించాల్సిందే: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని.. కనీసం సమ్మె నివారణ చర్యలూ చేపట్టలేదని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి