Home » Telangana Assembly
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. మూసీ పేరిట దోపిడీకి తాము వ్యతిరేకమని.. మూసీకి కాదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మూసీ ప్రాజెక్ట్కు సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండాలని కోరుకుంటున్నారా అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు.
మూసీ ప్రాజెక్ట్కు సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పాకిస్థాన్లో బ్యాన్ చేసిన కంపెనీకి మూసీ డీపీఆర్ తయారీ బాధ్యత అప్పగించారని.. ఆ కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్నలతో గన్పార్క్లో నినాదాలు చేసిన బీఆర్ఎస్ నేతలు.. అక్కడి నుంచి కాలినడకన అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
తెలంగాణ శాసనసభలో కేటీఆర్పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలంటే కేటీఆర్కు చులకనన్నారు. పదేళ్ళు మంత్రిగా మహిళల కోసం కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అసెంబ్లీలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రుణాలు ఇచ్చినట్లు జీవో చూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు కేటీఆర్.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
ప్రజాపాలన దరఖాస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, భద్రతా సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హుకుం జారీ చేశారు.