Home » Telangana Assembly
తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం పైసలతోనే తమ ఉమ్మడి జిల్లాలోని కొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులను హరీష్ రావు ఓడగొట్టారని ఆరోపించారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్నాయి. శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.
KCR to Takes oath as MLA: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు కాస్త కోలుకోవడంతో అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ఫిబ్రవరి 1వ తేదీన మంచిరోజు కావడంతో..
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియనుంది. ఈరోజు సాయంత్రం 3 గంటలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది.
బీజేపీ లీడర్ బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. తమ ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం ఉందా ప్రశ్నించిన ఆయన..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ పోస్ట్ పెట్టారు.
Telangana: అధికారంలో పర్మినెంట్గా ఉంటాం అనుకున్న బీఆర్ఎస్కు ప్రజలిచ్చిన షాక్కు మతిభ్రమించింది అని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతల తీర మారడం లేదన్నారు. పార్టీలు మారామని తమ బ్రదర్స్ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా? అని ప్రశ్నించారు.
Andhrapradesh: విద్యుత్పై జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరుగగా.. విద్యుత్పై మూడు అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది.