• Home » Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly: నేటి నుంచి  అసెంబ్లీ

Telangana Assembly: నేటి నుంచి అసెంబ్లీ

రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభమవగానే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి సంతాప ప్రతిపాదన చేస్తారు.

KCR Meeting ON BRS Leaders: కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ.. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం..!

KCR Meeting ON BRS Leaders: కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ.. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం..!

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మాజీమంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఎర్రవల్లి ఫాం హౌస్‌లో సమావేశం కానున్నారు. కేసీఆర్‌తో భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించనున్నారు.

Minister Uttam Kumar : కేసీఆర్, హరీష్ రావుల బండారం బట్టబయలైంది : మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar : కేసీఆర్, హరీష్ రావుల బండారం బట్టబయలైంది : మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. అందుకే హరీష్ రావు ఏకంగా జ్యుడిషియల్ కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు.

Harish Rao VS Revanth Government : అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా కడిగేస్తాం.. హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao VS Revanth Government : అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా కడిగేస్తాం.. హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్రప్రభుత్వమని మాజీమంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్ట్ బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక‌ సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడి చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు.

Assembly Sessions: ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు!

Assembly Sessions: ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు!

అసెంబ్లీ సమావేశాలను ఆగస్టులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ సారి శాసనసభ, మండలి సమావేశాలు రెండూ ఒకే చోట, ఒకే ప్రాంగంణంలో జరగనున్నాయి.

CM Revanth: ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం రేవంత్, కాసేపట్లో శాఖల కేటాయింపు

CM Revanth: ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం రేవంత్, కాసేపట్లో శాఖల కేటాయింపు

ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ప్రకటన జరిగే అవకాశం ఉంది. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు..

Hyderabad: అసెంబ్లీ, మండలి ఒకే చోట

Hyderabad: అసెంబ్లీ, మండలి ఒకే చోట

వచ్చే వర్షాకాలం సమావేశాల కల్లా అసెంబ్లీ కొత్త రూపు సంతరించుకోనుంది. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ తరహాలోనే.. అంసెంబ్లీ, మండలి భవనాలను ఒకే దగ్గర నిర్వహించనున్నారు.

Pawan Kalyan: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మంచిదే..  పవన్ కల్యాణ్  ప్రశంసలు

Pawan Kalyan: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మంచిదే.. పవన్ కల్యాణ్ ప్రశంసలు

Pawan Kalyan: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. కోనోకార్పస్ చెట్లపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించారు. ఆ చెట్లను వెంటనే నిషేదించాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంపై పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

Assembly KTR : ప్రభుత్వంపై అసెంబ్లీలో కేటీఆర్ సైటర్లు.. సభ్యుల కేకలు..

Assembly KTR : ప్రభుత్వంపై అసెంబ్లీలో కేటీఆర్ సైటర్లు.. సభ్యుల కేకలు..

Assembly KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తనదైన స్టైల్లో శాసనసభలో చెలరేగిపోయారు. సామెతలు వాడుతూ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నించడంతో..

KTR: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.. కేటీఆర్ ఫైర్

KTR: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.. కేటీఆర్ ఫైర్

KTR: కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. అసహాయ మంత్రులుగా మిగిలారని కేటీఆర్ విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి