• Home » Team India

Team India

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

మహిళల క్రికెట్‌లో భారత యువ స్పిన్ సంచలనం శ్రీ చరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న ఆమె.. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

భారత జట్టులోకి  పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్

భారత జట్టులోకి పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్

పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్జె తొలిసారి భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మరికొద్ది రోజుల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌ల కోసం ప్రకటించిన భారత జట్టులో సూర్యాంశ్ చేరాడు.

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్

ఐపీఎల్‌లో ఓ భారీ ట్రేడ్ డీల్ జరిగింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) గూటికి చేరాడు. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ లఖ్‌నవూ జట్టులో జాయిన్ అయ్యాడు.

వైభవ్ చేతికి టీమిండియా జెర్సీ.. ఈ అనుభూతిని వర్ణించలేనంటూ..

వైభవ్ చేతికి టీమిండియా జెర్సీ.. ఈ అనుభూతిని వర్ణించలేనంటూ..

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత జట్టులో అతడు స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా వైభవ్ టీమిండియా జెర్సీని అందుకున్నాడు.

 టీమిండియా ఓటమిపై మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు..

టీమిండియా ఓటమిపై మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు..

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఎదుర్కొన్న ఓటమిపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. ఈ పరాజయంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయని, ఇకపై నాకౌట్ చేరాలంటే ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాల్సిందేనని పేర్కొన్నారు.

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అలా జరిగితేనే సెమీస్‌కు భారత్!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అలా జరిగితేనే సెమీస్‌కు భారత్!

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్రపంచ‌ క‌ప్‌ 2026లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్మన్ సేన సెమీస్ ఆశలు క్లిష్టంగా మారాయి. అయితే ..

బౌలర్లకు ఫీల్డర్ల మద్దతు అవసరం: హర్మన్‌ప్రీత్ కౌర్

బౌలర్లకు ఫీల్డర్ల మద్దతు అవసరం: హర్మన్‌ప్రీత్ కౌర్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై సునాయసంగా గెలిచేసిన టీమిండియాకు.. సౌతాఫ్రికా చేతిలో పరాభవం ఎదురైంది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది.

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ టైటిల్‌ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్‌లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వైభవ్ సూర్యవంశీ  ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతలో వేసుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో ఈ టీనేజ్ ఓపెనర్ మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు.

ఇంగ్లండ్‌ పర్యటన.. భారత వన్డే జట్టు ఇదే

ఇంగ్లండ్‌ పర్యటన.. భారత వన్డే జట్టు ఇదే

జులై 1 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా భారత వన్డే జట్టును ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి