• Home » Team India

Team India

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈనేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్ రాజు కులకర్ణి కీలక వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తీపి కబురు అందించింది. గాలే, కొలంబోల‌లో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టు మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

శ్రీలంకతో కీలక సిరీస్: శుభ్‌మన్ గిల్‌ గాయంపై స్పందించిన బీసీసీఐ

శ్రీలంకతో కీలక సిరీస్: శుభ్‌మన్ గిల్‌ గాయంపై స్పందించిన బీసీసీఐ

భారత జట్టు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు.. టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ చేతి వేలికి గాయమైనట్లు బీసీసీఐ తెలిపింది.

నబిని నేరుగా జట్టులోకి తీసుకోవాల్సింది.. అగార్కర్, గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

నబిని నేరుగా జట్టులోకి తీసుకోవాల్సింది.. అగార్కర్, గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. స్టార్ పేసర్ బుమ్రా గాయపడటంతో అతడి స్థానంలో యువ ప్లేయర్ ఆకిబ్ నబిని టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు!

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. కొలంబోలో ప్రాక్టీస్ చేస్తుండగా భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: భారత్‌ను ఓడించేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేక ప్రణాళికలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: భారత్‌ను ఓడించేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేక ప్రణాళికలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.

ఆర్బీఐ బ్యాంకు ఉద్యోగిగా ఇషాన్ కిషన్.. ఫొటోలు వైరల్!

ఆర్బీఐ బ్యాంకు ఉద్యోగిగా ఇషాన్ కిషన్.. ఫొటోలు వైరల్!

భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చిన సంగతి తెలిసిందే.

వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకోడు: మహ్మద్ కైఫ్

వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకోడు: మహ్మద్ కైఫ్

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల జోరుగా సాగిన ఊహాగానాలపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 138 పరుగులతో అదరగొట్టిన రోహిత్.. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడని పేర్కొన్నాడు.

జట్టును వీడిన కోచ్‌లు ర్యాన్ టెన్, దిలీప్.. బీసీసీఐ స్పెషల్ మెసేజ్

జట్టును వీడిన కోచ్‌లు ర్యాన్ టెన్, దిలీప్.. బీసీసీఐ స్పెషల్ మెసేజ్

భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ సేవలకు బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లతో పాటు నలుగురు నెట్ బౌలర్లు లంక గడ్డపై అడుగుపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి