Home » Tamilnadu News
తమిళనాడు కేబినెట్లో శనివారం కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం స్టాలిన్.. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి పేరును ఖరారు చేశారు.
పలు ఏటీఎంలను పగలు కొట్టి అందులోని భారీ నగదును కొల్లగొట్టి కంటైనర్లో పరారవుతున్న దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనలో దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించగా.. పలువురు దొంగలతోపాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.
ప్రతిదీ వినూత్నంగా ఆలోచించే కుర్రకారు.. తమ పెళ్లి కార్డులను కూడా విభిన్నంగా డిజైన్ చేయిస్తోంది.
తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై తన అభ్యంతరాలను ఆర్థిక మంత్రికి తెలియజేశారు. స్వీట్స్పై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. నమ్కీన్స్ (హాట్)పై 12 శాతం జీఎస్టీ సబబు కాదన్నారు. అలాగే బన్నుకు ..
వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో(Wayanad Landslides) ప్రకృతి విపత్తు చూపిన విలయం అంతాఇంతా కాదు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 417 మందికిపైగా చనిపోగా.. 150 మందికిపైగా మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు.
మన భారతదేశంలో వ్యభిచారం అనేది చట్టవిరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది వింత పిటిషన్ వేశాడు. తనకు వ్యభిచార గృహం నడిపేందుకు గాను రక్షణ కల్పించాలని..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న మూడు క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ తమిళనాడులోని డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ భారతి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నై(chennai)లో బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్(Armstrong) ఇటీవల హత్యకు గురయ్యారు. పట్టపగలు కీలక నేత హత్య జరగడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం ఎన్కౌంటర్కు(encounter) గురయ్యాడు.