Home » Tamilnadu News
ఆలుమగల మధ్య అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. పరాయి వ్యక్తి మోజులో పడి మరో భార్య ప్రియుడితో భర్తను కడతేర్చిన దారుణ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. మా నాన్నను అలా చేసింది ఆ అంకులే అని మూడేళ్ల చిన్నారి విషయం బయటపెట్టడంతో..
Black Panther And Leopards: 52 సెకన్ల వీడియోను కిశోర్ చంద్రన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 4 లక్షల మంది ఆ వీడియోను చూశారు. వేల లైకులు వచ్చాయి.
Monkey Snatches 500 Notes: మొదటగా ఓ కట్టని కిందపడేసింది. తర్వాత రెండో కట్టలోంచి డబ్బుల్ని రెండు భాగాలుగా పీకేసింది. ఓ భాగాన్ని చెట్టుపై పడేసింది. రబ్బర్ ఉన్న రెండో భాగం నుంచి నోట్లను పీకి పడేసింది.
తమిళనాడులోని కుర్తాళంలో ఉన్న సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతిగా దత్తేశ్వరానంద భారతి పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తెలుగు వారైన మౌనస్వామి స్థాపించిన ఈ పీఠంలో ఎందరో రుషులు, మునులు తపస్సు...
నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2025లో ఘన విజయం సాధించిన తెలుగు తేజం గుకేష్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు గుకేష్కు కంగ్రాట్స్ చెప్పారు.
Tamilnadu Bus Driver: బస్సులో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం కాక భయపడిపోయారు. అక్కడే ఉన్న ఓ మహిళ గుండెపోటు వచ్చిన డ్రైవర్ను లేపే ప్రయత్నం చేసింది. ఆయన లేవలేదు.
తమిళనాడు ప్రభుత్వ మద్యం రిటైలర్ TASMACపై దర్యాప్తులో ED చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈడీ అన్ని పరిమితులు దాటుతోందని వ్యాఖ్యానించింది.
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అన్నామలై, మందకృష్ణ మాదిగ, స్మృతి ఇరానీ వంటి పేర్లు చర్చల్లో ఉన్నాయి
120 Year Old: తమిళనాడుకు చెందిన మహ్మద్ అబు సలీమ్ వయసు ప్రస్తుతం 120 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికీ కూడా లడ్డూలు చేసి అమ్ముతూ ఉన్నాడు. దాదాపు 50 ఏళ్ల నుంచి లడ్డూలు చేసి అమ్ముతున్నాడు.
తమిళనాడు సర్కారు గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ 1971లో ఏర్పడిన జస్టిస్ రాజమన్నార్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్వయం ప్రతిపత్తి పరిరక్షణపై నివేదిక రూపొందిస్తుందని, మధ్యంతర నివేదిక వచ్చే జనవరిలో సమర్పిస్తారని తెలిపారు