Home » Tamilnadu News
Tamil Nadu: విద్యార్థినులతో పాఠశాలలో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ క్రమంలో పాఠశాల ప్రిన్సిపల్పై వేటు పడింది.
మీరు మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే కొత్తగా మరో సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. అదే జంప్డ్ డిపాజిట్ స్కాం. అయితే ఇది ఎలా పనిచేస్తుంది. దీనిని అరికట్టడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తమిళనాడులో ఓ ఆలయానికి వెళ్లిన భక్తునికి వింత అనుభవం ఎదురైంది. హుండీలోకి డబ్బులు వేసేందుకు అతడు ముందుకు వంగినపుడు జేబులోంచి పొరపాటున ఐఫోన్ జారి హుండీలో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే..
చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధండలం సమీపంలో పెరంబదూర్ వద్ద ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.
ఉద్యోగాల నియామకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీని బెయిల్ వచ్చిన వెంటనే మళ్లీ మంత్రిగా తీసుకోవడంపై సోమవారం సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి.
దేశానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు గత 18 గంటలుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
టీవీకే విధానాలని చెప్పుకుంటున్నవన్నీ తమ పార్టీ విధానాలేని, తమను చూసి కాపీ కొట్టినవేనని డీఎంకే నేత టీకేఎస్ ఇలాంగోవన్ మీడియాతో మాడ్లాడుతూ అన్నారు. ఆయన (విజయ్) చెప్పినవన్నీ గతంలో తాము చెప్పినవేననీ, తాము ఏదైతే చెప్పామో దానినే పాటిస్తున్నామని చెప్పారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్లో లూప్లైన్లో ఆగివున్న గూడ్సు రైలును మైసూరు నుంచి దర్భంగాకు వెళ్తున్న బాగ్మతి ఎక్స్ప్రెస్ వెనుక నుంచి ఢీకొంది.
తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.