Home » Tamil Nadu
ప్రముఖ నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఎంపీ సీవీ షణ్ముగం వివాదంలో చిక్కుకున్నారు. స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో నయనతార ప్రస్తావన తీసుకొచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుందని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున ఈనెల 12న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ ఆరోపణలను రజనీకాంత్ తోసిపుచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం తథ్యమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత జోస్యం చెప్పారు.
తమిళనాడు రాజధాని చెన్నైలోని కరూర్లో ఒక భయంకరమైన రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కరూర్ సమీపంలో ఒక ప్రైవేట్ కాలేజ్ బస్సును గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసం కాగా, 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు అయిన వి.కే. శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆమె స్థాపించిన పార్టీకి ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నెట్ర కళగం’ అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.
తమిళనాడులో కేంద్రం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని, ఇదే విషయం గతంలోనూ తాను చెప్పడం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతి డీఎంకే పాలనకు ఉద్వాసన పలకాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ డీఎంకే ప్రభుత్వమే ఏర్పడనుందని హైదరాబాద్కు చెందిన ‘పారావీల్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ ప్రకటించింది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వారీగా అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ ఒక అంచనాకు వచ్చింది.
తంజావూరు జిల్లా స్వామిమలైలో స్వామినాథస్వామి ఆలయంలో కొత్తగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు రూ.3.55కోట్లు అవసరమా? అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు.
మెదడు నిర్జీవమైన యువకుడు, తన అవయవాల దానంతో ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించాడు. తిరుప్పూర్ జిల్లా మడత్తూర్ గ్రామానికి చెందిన రాజగోపాల్-విశాలాక్ష్మి దంపతులకు భాస్కరన్ (29) అనే కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ద్రావిడ మోడల్ డీఎంకే పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు జరుగుతున్నాయని, ఈ ఐదేళ్లలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు.