• Home » Tamil Nadu

Tamil Nadu

రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ! 11న కీలక ప్రకటన

రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ! 11న కీలక ప్రకటన

తమిళనాట మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా లారెన్స్ చేసిన ప్రకటన దీనికి ఊతమిచ్చేలా కనిపిస్తోంది.

రాష్ట్రపతి పాలన నివారించేందుకే అలా చేశాం... స్టాలిన్

రాష్ట్రపతి పాలన నివారించేందుకే అలా చేశాం... స్టాలిన్

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు తమ కూటమి పక్షాలను డీఎంకే అనుమతించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నిరోధించాలనే ఏకైక ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని అన్నారు.

అన్నాడీఎంకేకు షాక్.. మాజీ మంత్రులతో సహా 300 మంది టీవీకేలో చేరిక

అన్నాడీఎంకేకు షాక్.. మాజీ మంత్రులతో సహా 300 మంది టీవీకేలో చేరిక

తమిళనాట సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అన్నాడీఎంకేకు గట్టి దెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులతో సహా 300 మందికి పైగా సభ్యులు విజయ్ సారథ్యంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో శనివారంనాడు లాంఛనంగా చేరారు.

అన్నామలైకి భారీగా మద్దతు.. ఏకంగా 14 లక్షల మంది..

అన్నామలైకి భారీగా మద్దతు.. ఏకంగా 14 లక్షల మంది..

‘వియ్ ద పీపుల్’ పేరిట అన్నామలై ప్రారంభించిన రాజకీయ ఉద్యమానికి లక్షల మంది జైకొడుతున్నారు. బీజేపీ నుంచి తప్పుకున్న ఒక్క రోజులోనే కొత్తగా 14 లక్షల మంది వియ్ ది పీపుల్ వెబ్‌సై‌ట్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.

అన్నామలై ఎఫెక్ట్.. రాజీనామాలు చేయవద్దని కోరిన నైనార్ నాగేంద్రన్

అన్నామలై ఎఫెక్ట్.. రాజీనామాలు చేయవద్దని కోరిన నైనార్ నాగేంద్రన్

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై రాజీనామా అనంతరం పార్టీ రాష్ట్ర శాఖలో రాజీనామాల పర్యం కొనసాగుతోంది. దీనిపై పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తాజాగా స్పందించారు. పార్టీ శ్రేణులు ఎవరూ రాజీనామాలు చేయవద్దని కోరారు.

తమిళనాడులోని 16 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం

తమిళనాడులోని 16 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం

దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమలు, కోస్తా జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి.

తమిళనాడులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 100 మందికిపైగా అస్వస్థత

తమిళనాడులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 100 మందికిపైగా అస్వస్థత

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంటీన్‌లో భోజనం చేసిన అనంతరం 100 మందికిపైగా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం తమ కీలక భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌కు రాజ్యసభ స్థానం కేటాయించింది. తమిళనాడు నుంచి రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరుగనుంది.

రెండ్రోజుల్లో.. కొత్త పార్టీ వదంతులపై స్పందించిన అన్నామలై

రెండ్రోజుల్లో.. కొత్త పార్టీ వదంతులపై స్పందించిన అన్నామలై

భారతీయ జనతా పార్టీకి ఉద్వాసన చెప్పి కొత్త పార్టీని స్థాపించనున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తొలిసారి స్పందించారు. న్యూఢిల్లీకి సోమవారంనాడు ఆయన బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. దయచేసి కొద్దిగా వేచిచూడండి. రెండ్రోజుల్లో మనం కూర్చుని మాట్లాడుకుందా.. అని అన్నామలై తెలిపారు.

అన్నామలై '2.0 అవతార్' పోస్టర్ల కలకలం

అన్నామలై '2.0 అవతార్' పోస్టర్ల కలకలం

బీజేపీలో కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్న ఆ పార్టీ తమిళనాడు విభాగం మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తదుపరి రాజకీయ నిర్ణయంపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నామలై '2.0 అవతార్' పేరుతో మదురై, కోయంబత్తూరులో ఆయన అనుచరులు పెద్దఎత్తున ఏర్పాటు చేసిన పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి