• Home » Tamil Nadu

Tamil Nadu

4 డిగ్రీల వరకు పెరగనున్న ఉష్ణోగ్రతలు

4 డిగ్రీల వరకు పెరగనున్న ఉష్ణోగ్రతలు

తమిళనాడు, పుదుచ్చేరిలో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి.

23 మంది అభ్యర్థులతో అన్నాడీఎంకే తొలి జాబితా.. ఎడప్పాడి నుంచి పళనిస్వామి పోటీ

23 మంది అభ్యర్థులతో అన్నాడీఎంకే తొలి జాబితా.. ఎడప్పాడి నుంచి పళనిస్వామి పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను అన్నాడీఎంకే బుధవారంనాడు విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.పళనిస్వామి మరోసారి తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి పోటీలో ఉన్నారు.

కాళ్ల పారాణి ఆరకముందే...

కాళ్ల పారాణి ఆరకముందే...

కాళ్ల పారాణి ఆరకముందే ఓ యువతి కన్నుమూసింది. స్థానిక ఆవడి సమీపంలో వందే భారత్‌ రైలు ఢీకొని యువతి మృతిచెందడంపై పోలీసులు విచారణ చేపట్టారు.

విజయ్‌ వాహనాన్ని అనుసరిస్తూ గాయపడిన యువకుడి మృతి

విజయ్‌ వాహనాన్ని అనుసరిస్తూ గాయపడిన యువకుడి మృతి

ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్‌ కారు వెంట బైక్‌తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

పెరంబూర్‌ నుంచి విజయ్‌ పోటీ

పెరంబూర్‌ నుంచి విజయ్‌ పోటీ

‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

పురుషులకు కూడా ఉచిత బస్సు పథకం.. అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల

పురుషులకు కూడా ఉచిత బస్సు పథకం.. అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల

కుటుంబంలోని మహిళా పెద్దలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తామని, పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని విస్తరిస్తామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చింది.

ఇప్పటి వరకూ రూ.151 కోట్ల నగదు, నగల స్వాధీనం

ఇప్పటి వరకూ రూ.151 కోట్ల నగదు, నగల స్వాధీనం

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటినుండి సోమవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారుల తనిఖీల్లో రూ.151 కోట్ల విలువైన నగదు, నగలు, వస్తువులు పట్టుబడ్డాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్‌ ప్రకటించారు.

తమిళనాడులో ఎన్డీయే సీట్ల పంపకాల ఖరారు... అన్నాడీఎంకేకు 170, బీజేపీకి 27 సీట్లు

తమిళనాడులో ఎన్డీయే సీట్ల పంపకాల ఖరారు... అన్నాడీఎంకేకు 170, బీజేపీకి 27 సీట్లు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ సోమవారంనాడు పూర్తి చేసింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.

డీఎంకేకు షాక్.. కూటమి నుంచి వైదొలిగిన తమిళగ వాళ్వూరియా కట్చి

డీఎంకేకు షాక్.. కూటమి నుంచి వైదొలిగిన తమిళగ వాళ్వూరియా కట్చి

డీఎంకేకు ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన తమిళగ వాళ్వూరియా కట్చి షాక్ ఇచ్చింది. డీఎంకే సారథ్యంలోని అధికార సెక్యులర్ అలయెన్స్ నుంచి వైదొలగుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు టి.వేలుమురగన్ ఆదివారంనాడు తెలిపారు.

మత్స్యకారుల ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు నేను ఎప్పుడూ చేయలేదు: ఎంపీ బీద మస్తాన్ రావు

మత్స్యకారుల ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు నేను ఎప్పుడూ చేయలేదు: ఎంపీ బీద మస్తాన్ రావు

తమిళనాడు బోట్ల విషయంలో తనపై సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ బీద మస్తాన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు బోట్ల యజమానులు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల మధ్య నడుస్తున్న వివాదంపై నేను ఏ అధికారితోనూ, గ్రామస్థులతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి