Home » Tadipatri
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
పట్టణ సమీపంలోని గన్నె వారిపల్లి పంచాయతీ పరిధిలో గురువారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆ ధ్వర్యంలో బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు రుణ మం జూరు పత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ టీడీపీ ప్రభుత్వానికి పేదలపట్ల ఎంతో అభిమానమని, దీంతో పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.
గ్రామ పరిశుభ్రత మన అం దరి బాధ్యత అని జడ్పీ సీఈవో విజయలక్ష్మి తెలిపారు. ఆమె బుధవా రం మండలంలోని వేములపాడు గ్రామ పంచా యతీలో చేపట్టిన స్వచ్ఛతా పనులను పరిశీలించారు. అలాగే ఆమె జలధార కింద చేపడు తున్న పనులను పరిశీలించారు.
ఉపాధిహామి పథకంలో యాప్ పనిచేయకపోతే తాము పనులు చేసిన కూలి సొమ్ము నష్టపోవాలా అని ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో వీరరాజు, ఏపీవో చిన్నమద్దిలేటిని ప్రశ్నించారు. వారు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద పలువురు ఉపాధికూలీలు ఎంపీడీవో, ఏపీవోతో వాగ్వాదానికి దిగారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను తగ్గించా ల్సిందేనని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరస నలో భాగంగా వారు రాస్తారోకో నిర్వహించారు. గుంతకల్లు పట్ట ణంలోని హనుమాన సర్కిల్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించా రు.
ప్రజా సమస్యలు పరిష్కరిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పట్టణంలోని కృష్ణాపురం ఒకటో రోడ్డు, రెండో రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోం దని ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో-2 సీతారామాంజనేయు లు తెలిపారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి కోల్పోయేలా చేసే స్మార్ట్కిచెన ప్రతిపాద లను వెనక్కి తీసుకోవాలని గురువారం మధ్యాహ్న భోజన పథకం కా ర్మికులు, సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో-2 సీతారామాంజనేయు లుకు వినతిపత్రం అందజేశారు.
మండలంలో భారీగా కేబుల్ చోరీలకు పాల్పడిని నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రోహితకుమార్ చౌదరి తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక పోలీస్ స్టేషనలో విలేకరుల సమావేశనం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
పట్టణంలోని రుద్రభూమిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. పనులు వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రభూమిలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, కాలభైరవస్వామి విగ్రహం, వసతి గదుల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.