Home » Tadipatri
పట్టణంలోని నూతన బ్రా హ్మణ భవనలో మంగళవారం ఆదిగురువు శంకరాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శంకరాచార్యుల విగ్రహానికి క్షీరాభి షేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జోష్యం జనార్దనశాసి్త్ర హాజరయ్యారు.
వర్షాకాలంలో పడిన ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి, సద్వినియోగం చేసుకుందామని కలెక్టర్ ఆనం ద్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్ర మంలో భా గంగా ఆయన శనివారం మండలకేంద్రంలో పర్యటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీ ఆర్ఎస్) కార్యక్రమం తాడిపత్రిలో అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబో యింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్య క్రమానికి కేవలం నాలుగుశాఖల అధికారులు హాజరయ్యారు.
‘పెన్నానదిని ఆక్రమించారని, వాటిపైన కోర్టుకు వెళుతున్నాననడం మంచిదే. కో ర్టుకు వెళ్లండి అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దండి. పనిని పరిశీలించి మాట్లాడండి. ఎక్కడి నుంచో వ చ్చి ఇక్కడ కామెంట్లు చేయొ ద్దండి దయచేసి.’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పే ర్కొన్నారు. ఆయన ఆదివారం ప ట్టణంలోని తమ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మండలపరిధిలోని ఆలూ రుకోన రంగనాథస్వామి ఆలయంలో శనివారం శ్రీ దేవి, భూదేవి సమేత రం గనాథస్వామి కల్యాణోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పరాభవ నామ సంవత్సర చైత్ర బ హుళ నవమిని పురస్కరిం చుకొని కల్యాణోత్సవం ని ర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ రేషనషాపుల్లో నిత్యవసర సరుకులు ఇచ్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక షాపుల్లోనే సబ్సీడీపై నిత్యావసర సరుకులను పంపిణీ ప్రారంభించి, ప్రజల మన్ననలను పొందుతోంది.
మండలంలో అనధికారిక కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ రైతులు గురువారం పెద్దపేట ట్రాన్స కో సబ్స్టేషనను ముట్టడించారు. ట్రాన్సకో సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు. అనధికారిక కరెంట్ కోతలతో అరటి, నిమ్మవంటి చెట్లు ఎండిపో తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.
రూప్టాప్ సోలార్పై అవగా హన కల్పించాలని విద్యుతశాఖ ఏడీ ప్రభాకర్రావుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించారు. ఆయన బుధవారం పట్టణంలోని తన నివాసం లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాస్ ఎడ్యుకేషన సంస్థ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్ఞానసుధ, ఐసీటీసీ విభాగం స్టాఫ్ సంయుక్తంగా పట్టణంలో ప్రపంచ ఆరోగ్య దినో త్సవాన్ని జరుపుకున్నారు.
పట్టణంలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ చెందిన పదో తరగతి వి ద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్ర ధానోపాధ్యాయుడు నటరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్య క్రమంలో అప్పటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానిం చారు.