• Home » Tadipatri

Tadipatri

MLA: నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

MLA: నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నివా సంలో ఆయన శనివారం చింతల వెంకట రమణస్వామి క్లస్టర్‌ అభివృద్ధి పథకం కింద 180మంది చేనేత కార్మికులకు రూ.49లక్షల విలువవై న పనిముట్లను పంపిణీ చేశారు.

పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు జేసీ ప్రభాకర్ సిద్ధం.. అడ్డుకున్న పోలీసులు

పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు జేసీ ప్రభాకర్ సిద్ధం.. అడ్డుకున్న పోలీసులు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు జేసీ సిద్ధమయ్యారు.

కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్... తాడిపత్రిలో ఉద్రిక్తం

కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్... తాడిపత్రిలో ఉద్రిక్తం

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

MLA: బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాల పంపిణీ

MLA: బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాల పంపిణీ

పట్టణ సమీపంలోని గన్నె వారిపల్లి పంచాయతీ పరిధిలో గురువారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆ ధ్వర్యంలో బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు రుణ మం జూరు పత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ టీడీపీ ప్రభుత్వానికి పేదలపట్ల ఎంతో అభిమానమని, దీంతో పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.

CEO: గ్రామ పరిశుభ్రత- మన బాధ్యత

CEO: గ్రామ పరిశుభ్రత- మన బాధ్యత

గ్రామ పరిశుభ్రత మన అం దరి బాధ్యత అని జడ్పీ సీఈవో విజయలక్ష్మి తెలిపారు. ఆమె బుధవా రం మండలంలోని వేములపాడు గ్రామ పంచా యతీలో చేపట్టిన స్వచ్ఛతా పనులను పరిశీలించారు. అలాగే ఆమె జలధార కింద చేపడు తున్న పనులను పరిశీలించారు.

WORKERS: యాప్‌ పనిచేయకపోతే మా కూలి ఎలా?

WORKERS: యాప్‌ పనిచేయకపోతే మా కూలి ఎలా?

ఉపాధిహామి పథకంలో యాప్‌ పనిచేయకపోతే తాము పనులు చేసిన కూలి సొమ్ము నష్టపోవాలా అని ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో వీరరాజు, ఏపీవో చిన్నమద్దిలేటిని ప్రశ్నించారు. వారు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద పలువురు ఉపాధికూలీలు ఎంపీడీవో, ఏపీవోతో వాగ్వాదానికి దిగారు.

LEFTISTS: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాల్సిందే

LEFTISTS: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాల్సిందే

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించా ల్సిందేనని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త నిరస నలో భాగంగా వారు రాస్తారోకో నిర్వహించారు. గుంతకల్లు పట్ట ణంలోని హనుమాన సర్కిల్‌లో మంగళవారం రాస్తారోకో నిర్వహించా రు.

MLA: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం

MLA: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం

ప్రజా సమస్యలు పరిష్కరిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పట్టణంలోని కృష్ణాపురం ఒకటో రోడ్డు, రెండో రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో

ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోం దని ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో-2 సీతారామాంజనేయు లు తెలిపారు.

WORKERS: స్మార్ట్‌ కిచెనను ఉపసంహరించుకోవాలి

WORKERS: స్మార్ట్‌ కిచెనను ఉపసంహరించుకోవాలి

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి కోల్పోయేలా చేసే స్మార్ట్‌కిచెన ప్రతిపాద లను వెనక్కి తీసుకోవాలని గురువారం మధ్యాహ్న భోజన పథకం కా ర్మికులు, సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో-2 సీతారామాంజనేయు లుకు వినతిపత్రం అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి