Home » T20 Cricket
న్యూజిలాండ్ మరోసారి ఫైనల్స్ చేరి కప్ సాధించాలనే పట్టుదలతో ఉండగా.. ఫైనల్స్ చేరి రెండోసారి కప్ సొంతం చేసుకోవాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా..
టెస్టును క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 6 నుంచి 12 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఓ మ్యాచ్ జరగనుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
శ్రీలంకతో జరిగిన చివరి టీ 20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో సూర్యకుమార్ సేన జయకేతనం ఎగరవేసింది. నిన్నటి మ్యాచ్లో రెండు హైలెట్స్ ఉన్నాయి. ఒకటి బంతితో సూర్యకుమార్ రాణించడం.. మరొకటి రింకూ సింగ్ కూడా బాల్తో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ వికెట్లు తీయడంతో కోచ్ గంభీర్ మొహం వెలగిపోయింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
కొత్త నాయకత్వంలో టీమిండియా ఆశించిన రీతిలోనే సాగుతోంది. శ్రీలంకతో వరుసగా రెండు టీ20లను ఖాతాలో వేసుకున్న భారత్ నేడు ఆఖరిదైన మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగబోతోంది. 2-0తో
కొత్త కోచ్.. కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించింది. టాపార్డర్లో సూర్యకుమార్ (58), పంత్ (49), జైస్వాల్ (40), గిల్ (34) లంక బౌలర్లను చెడుగుడు ఆడేయగా.. ఆ తర్వాత భారత బౌలర్లు కీలక సమయంలో చెలరేగి
భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సీరిస్ ఆడనుంది. శనివారం మొదటి మ్యాచ్ జరగనుంది.
టీ20 ప్రపంచ చాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా(team india) పురుషుల జట్టు శనివారం నుంచి మూడు మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. మూడు మ్యాచ్లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మహిళల టీ20 ఆసియాకప్ చరిత్రలో నేపాల్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం యూఏఈతో జరిగిన గ్రూప్ ‘ఎ’ ఆరంభ మ్యాచ్లో ఈ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. 2012, 2016 టోర్నీల్లోనూ పాల్గొన్నప్పటికీ వీరికి
సిరీస్ నిర్ణాయక మ్యాచ్లో యువ భారత్ మరింత దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చూపిన ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 93 నాటౌట్), కెప్టెన్ శుభ్మన్ గిల్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 58 నాటౌట్) అజేయ
T20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో భారత జట్టు T20I ఫార్మాట్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా T20I నుంచి రిటైర్ అయ్యాక, భారత్ ఐదు మ్యాచ్ల T20I సిరీస్లో జింబాబ్వేతో తన మొదటి అసైన్మెంట్ను ప్రారంభించనుంది.