• Home » Supreme Court

Supreme Court

తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్.. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్.. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణను ముగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఫిరాయింపు కేసుకు సంబంధించి తెలంగాణ శాసనసభ స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.

ఆ ముగ్గురినీ పక్కన పెట్టండి.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు

ఆ ముగ్గురినీ పక్కన పెట్టండి.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద అంశాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చేందుకు కారకులైన ముగ్గురు నిపుణులకు ఇకపై ప్రభుత్వ సంబంధిత బాధ్యతలు అప్పగించవద్దని స్పష్టం చేసింది.

'కొడుకు మరణాన్ని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు?'.. హరీశ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

'కొడుకు మరణాన్ని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు?'.. హరీశ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

హరీశ్ రాణాకు కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ సంచలన తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సను నిలిపివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా కీలక కామెంట్స్ చేశారు.

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి 'సుప్రీం' అనుమతి.. అసలేంటీ కేసు.?

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి 'సుప్రీం' అనుమతి.. అసలేంటీ కేసు.?

13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రమాదవశాత్తూ కిందపడి తలకు తీవ్ర గాయాలై.. జీవచ్ఛవంలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి సుప్రీం కోర్టు కారుణ్య మరణానికి అనుమతించింది.

హరీశ్ రాణా కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హరీశ్ రాణా కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

32 ఏళ్ల యువకుడు హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హరీశ్‌రాణాకు వైద్యం నిలిపివేయొచ్చని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాణా కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది.

వివేకా కేసు.. సునీత ఆ పిటిషన్ల తిరస్కరణ

వివేకా కేసు.. సునీత ఆ పిటిషన్ల తిరస్కరణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు(బుధవారం) విచారణ జరిగింది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.

ఎస్ఐఆర్ ప్రక్రియలో న్యాయాధికారులను అనుమానిస్తే సహించేది లేదు: సుప్రీంకోర్టు

ఎస్ఐఆర్ ప్రక్రియలో న్యాయాధికారులను అనుమానిస్తే సహించేది లేదు: సుప్రీంకోర్టు

పశ్చిమబెంగాల్‌లో ఎస్ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే వారిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ప్రభాకర్‌రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఉన్నతన్యాయస్థానం.

న్యాయ వ్యవస్థపై పాఠ్యాంశం.. బహిరంగ క్షమాపణలు చెప్పిన ఎన్‌సీఈఆర్‌టీ

న్యాయ వ్యవస్థపై పాఠ్యాంశం.. బహిరంగ క్షమాపణలు చెప్పిన ఎన్‌సీఈఆర్‌టీ

పుస్తక వివాదంపై ఎన్‌సీఈఆర్‌టీ స్పందించింది. సోమవారం బహిరంగ క్షమాపణలు చెప్పింది. పుస్తకం మొత్తాన్ని ఉపసంహరించుకున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ శంకుస్థాపన

అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఆదివారం రాజధాని అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి