Home » Supreme Court
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ జలవివాదం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నందున.. ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్గా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చట్టపరమైన సాంకేతిక కారణాల దృష్ట్యా తన పిటిషన్ను ఉపసంహరించుకుంది తెలంగాణా సర్కార్.
పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సాధారణంగా భార్యాభర్తల మధ్య ఇంటి లావాదేవీల గురించి చర్చలు జరుగుతుంటాయి. ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులకు సంబంధించిన లెక్కల గురించి భార్యను భర్త అడగడం అనేది సర్వ సాధారణమే. అయితే అలా అడగడం తప్పంటూ ఒక భర్తపై భార్య కోర్టుకెక్కింది.
పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే భారీ వాహనాలు గంటల తరబడి టోల్ప్లాజాల వద్ద వేచి ఉండటం కూడా కాలుష్యానికి కారణం అవుతున్నందున వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని సుప్రీం కోర్టు సూచించింది.
ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
దేశంలో కొంత కాలంగా పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు సంఘటనలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అవినీతి ఆరోపణల దర్యాప్తు కోసం లోక్సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటైన తీరును సవాలు చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో, ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.