Home » Summer
ప్రస్తుతం వేసివి సీజనే వచ్చేసింది. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. అయితే.. నగరంలోని ఆయి ప్రధాన రహదారుల వెంట జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా లస్సీ, నిమ్మరసాల సెంటర్లకు గిరాకీ బాగా పెరిగింది.
Telangana Heatwave: రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
హైదరాబాద్ నగరంలో.. ఎండ తీవ్రత పెరిగింది. గత నాలుగు రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కాగా.. మే నెలలో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలుపుతోంది.
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ( జేఎన్టీయూ) సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు మే నెల 4వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే.. కళాశాల తిరిగి జూన్ 2నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు
తెలంగాణలో తీవ్ర ఎండల ధాటికి 11 మంది వడదెబ్బకు మృతి చెందారు. నిర్మల్ జిల్లాలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఈ సీజన్లోనే అత్యధికంగా నమోదైంది.
నగరంలో.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం 42 డిగ్రీల వరకు చేరడంతో బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. సాయంత్రం పొద్దుపోయే సమయంలో వాతావరణం మారిపోతోంది. అలాగే వర్షం కూడా కురిసింది. ఒక విభిన్న వాతావరణం నగరంలో చోటుచేసుకుంటోంది.
AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధింత అధికారులకు హోంమత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమత్రి అనిత ఆదేశించారు.
Air Purifying Indoor Plants: ప్రస్తుత కాలంలో ఇంటా బయటా ఎక్కడ చూసినా కలుషితంతో నిండిన గాలే. ఈ పరిస్థితులు మన జీవితకాలాన్ని తగ్గిస్తాయి. మెరుగైన వాతావరణంలో ఉంటేనే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి, ఆక్సిజన్ను పంచే ఈ ఔషధ మొక్కలను ఇంట్లో నాటుకోండి. ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ మీ సొంతమవుతాయి.
వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 9మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి, రానున్న రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
వేసవిలో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతిలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, కోస్తా, రాయలసీమలో ఉక్కపోతతో వర్షాలు కురిశాయి.