Home » Summer
వర్షం పడినప్పుడు సర్వ సాధారణంగా అంతా గొడుగు వాడతారు. వేసవిలో ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి కూడా గొడుగును వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్లో వివిధ రంగుల డిజైన్లతో గొడుగులు అందుబాటులోకి వచ్చాయి.
ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. రానున్న 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎండలు మండిపోతున్నాయి. జూన్ వచ్చినా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు.
ఎండలో నడుస్తున్నప్పుడు చల్లని నీరు గానీ, చల్లని పానీయాలు గానీ తాగాలనిపించడం సహజం. సల్సా షర్బత్, కూల్డ్రింక్లు, పండ్లరసాల దుకాణాలు కనిపిస్తే అప్రయత్నంగానే ఎక్కువ మంది కాళ్లు అక్కడ ఆగిపోతాయి.
వేసవిలో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నగరంలోని మైక్రో బ్రేవరీలలో గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరుగుతున్నాయి.
తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్లోని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చని జిల్లా యంత్రాంగం తెలిపింది.
రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎండలు తీవ్రరూపం దాల్చాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో ఈ తరహా ఎండల తీవ్రత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.