• Home » Student

Student

గేటు వద్దే ఆపేశారు..!

గేటు వద్దే ఆపేశారు..!

ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయానికి దీపావళి సెలవులు రావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.

CM Revanth Reddy On Education:పేదలకు మెరుగైన విద్య అందించాలి.. అధికారులకి సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

CM Revanth Reddy On Education:పేదలకు మెరుగైన విద్య అందించాలి.. అధికారులకి సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకి సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

AP Govt On Student Protection: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థుల రక్షణకు కమిటీ నియామకం

AP Govt On Student Protection: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థుల రక్షణకు కమిటీ నియామకం

ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఓ కమిటీని నియమించింది.

Hyderabad: చదువుకోమని తల్లి మందలించినందుకు..

Hyderabad: చదువుకోమని తల్లి మందలించినందుకు..

చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించినందుకు ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పీఎస్‌ పరిధిలో జరిగింది.

Revanth Govt On Overseas Education : విద్యార్థులకు శుభవార్త.. రేవంత్ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం

Revanth Govt On Overseas Education : విద్యార్థులకు శుభవార్త.. రేవంత్ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం

ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్‌పై రేవంత్‌‌రెడ్డి సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రెట్టింపు లబ్ధి చేకూరుస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో ఓవర్సీస్ విద్యా నిధి కింద లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.

Chennai News: దేవుడా.. ఈ పిల్లోడు చేసిన తప్పేంటయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే..

Chennai News: దేవుడా.. ఈ పిల్లోడు చేసిన తప్పేంటయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే..

వ్యాయామం చేస్తూ విద్యార్థి మృతిచెందాడు. రామనాథపురం జిల్లా ఏర్వాడికి చెందిన మహ్మద్‌ ఫాహిం(17) ఆ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ప్లస్‌ టూ చదువుతున్నాడు.

Minister Nara Lokesh: మంత్రి లోకేష్ కృషి.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం

Minister Nara Lokesh: మంత్రి లోకేష్ కృషి.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం

ట్రిపుల్‌ ఐటీల్లో మెస్‌ నిర్వహణ బాధ్యతను అక్షయపాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ అప్పగించారు. లోకేష్ తన మాటనిలబెట్టుకున్నారని విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

Hyderabad: ఆన్‌‘లైన్‌’ తప్పుతున్నారు.. సోషల్‌ మీడియా స్నేహాలతో అడ్డదారులు

Hyderabad: ఆన్‌‘లైన్‌’ తప్పుతున్నారు.. సోషల్‌ మీడియా స్నేహాలతో అడ్డదారులు

ఆన్‌లైన్‌/సోషల్‌ మీడియా పరిచయాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నగర శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసిన పోలీసులు సుమారు 50 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Suicide Case: పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య

Hyderabad Suicide Case: పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పింకీ(17) ఆత్మహత్యకు పాల్పడింది. పింకీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Beeda Ravi Chandra Meets Lokesh: ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మంత్రి లోకేష్ నమ్మకం కలిగించారు: ఎమ్మెల్సీ రవిచంద్ర

Beeda Ravi Chandra Meets Lokesh: ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మంత్రి లోకేష్ నమ్మకం కలిగించారు: ఎమ్మెల్సీ రవిచంద్ర

సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు, కుట్రలతో రాజకీయాలు చేద్దామనుకుంటున్న వైసీపీపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రవిచంద్ర యాదవ్ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి