• Home » Student

Student

ఇంటర్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నారా.. ఈ పొరపాట్లు అస్సలు చేయెుద్దు

ఇంటర్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నారా.. ఈ పొరపాట్లు అస్సలు చేయెుద్దు

పరీక్షల సీజన్ వచ్చేసింది. టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఆందోళన కలగడం సహజం. అయితే, ఎగ్జామ్ వెళ్తే ముందు చిన్నచిన్న పొరపాట్లు అస్సలు చేయకండి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు..

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు.

వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఏపీ అసెంబ్లీని ఇప్పటివరకు 700 మందికి పైగా విద్యార్థులు వీక్షించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. విద్యార్థులకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పించడం వెనుక ఉద్దేశం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు.

జగన్ హయాంలో 233 పాఠశాలలు మూసివేశారు.. మంత్రి లోకేశ్ ఫైర్

జగన్ హయాంలో 233 పాఠశాలలు మూసివేశారు.. మంత్రి లోకేశ్ ఫైర్

ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి

మిత్రులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి క్యారీ గుంత లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు సమీపంలో చోటుచేసుకుం ది.

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్, ఇన్విజిలేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను వివరించారు..

తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రాథమిక 'కీ'ని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026లో జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించింది..

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. రవీంద్ర అనే విద్యార్థి కాలేజ్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేపటికే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి