Home » Student
తండ్రి మృతిని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు.
హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కేసీఆర్ హయాంలోని పదేళ్లు వనరులు దోపిడీకి గురికావటం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవడం పిల్లల బాధ్యత అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. సమాజంలో వృద్ధుల పట్ల గౌరవం, ఆదరణ పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆ విద్యార్థులు చదువు మధ్యలో ఆపేశారు. ఈజీ మనీకి అలవాటుపడి మాదక ద్రవ్యాల సరఫరా చేసే స్మగ్లర్స్గా మారారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జడ్పీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు రెండ్రోజుల కిందట విద్యార్థులతో పనులు చేయించారు. పనులు చేస్తుండగా 8వ తరగతి విద్యార్థి మణికంఠ చేతికి తీవ్రగాయమైంది.
వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది.
జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప పేరున్న నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కొంత కాలంగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట పరిధిలో దాదాపు 30ఏళ్ల క్రితం నల్సార్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు.
తల్లితో గొడవపడిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.