• Home » Stock Market

Stock Market

ఐటీ షేర్లు మిలమిల

ఐటీ షేర్లు మిలమిల

భారత స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. ఏఐ విధ్వంస భయాలు తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి...

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఒత్తిడిలో దేశీయ సూచీలు..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఒత్తిడిలో దేశీయ సూచీలు..

దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాటలో సాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా 4 శాతం ఎగబాకి 95 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1,164 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్‌.. చివరికి...

ఆరంభ లాభాలు ఆవిరి.. ఒత్తిడిలో బ్యాంకింగ్ రంగం..

ఆరంభ లాభాలు ఆవిరి.. ఒత్తిడిలో బ్యాంకింగ్ రంగం..

భారీ లాభాలతో మొదలైన దేశీయ సూచీలు ఆ తర్వాత క్రమంగా కిందకు దిగి వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడం, క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.81) బలపడడం వంటి కారణాలతో సూచీలు లాభాలతో మొదలయ్యాయి.

అప్రమత్తత బెటర్‌..

అప్రమత్తత బెటర్‌..

భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల్లో ట్రేడయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందంపై పలు వార్తలు వినిపిస్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చటం లేదు...

టెక్‌ వ్యూ 24,000 వద్ద బలహీనత

టెక్‌ వ్యూ 24,000 వద్ద బలహీనత

నిఫ్టీ గత వారం ఆరంభంలో ప్రధాన మద్దతు స్థాయిలైన 24,000 స్థాయిని తాకినప్పటికి అక్కడ నిలదొక్కుకోలేకపోయింది. చివరి మూడు ట్రేడింగ్‌ సెషన్లలో రియాక్షన్‌ను కనబరుస్తూ చివరకు...

ఆస్ర్టో గైడ్‌ 24,000 ఎగువన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 24,000 ఎగువన బుల్లిష్‌

నిఫ్టీ గత వారం 24,900-23,485 పాయింట్ల మధ్యన కదలాడి 0.47 శాతం నష్టపోయి 23,550 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

రూ.32,963 కోట్లు వెనక్కు..

రూ.32,963 కోట్లు వెనక్కు..

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. రూపాయి విలువ క్షణత, కార్పొరేట్‌ ఆదాయ వృద్ధి లో...

మార్కెట్లో అమ్మకాల హోరు

మార్కెట్లో అమ్మకాల హోరు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ట్రేడింగ్‌ చివర్లో లాభాల స్వీకరణ అమ్మకాల హోరుతో...

భారత్‌ను దాటిన తైవాన్‌

భారత్‌ను దాటిన తైవాన్‌

భారత్‌ జనాభా 147 కోట్ల పైమాటే. అందులో నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) నమోదిత ఇన్వెస్టర్ల సంఖ్య 13 కోట్ల పైచిలుకే. మన ఎన్‌ఎస్ఈ ఇన్వెస్టర్లలో కనీసం ఆరో వంతు జనాభా కూడా లేని చిన్న దేశం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి