• Home » Stock Market

Stock Market

టెలికాం, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు

టెలికాం, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు

ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, టెలికాం, ఫార్మా, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో...

ఇవాళ భారీ లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు

ఇవాళ భారీ లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు

ఇవాళ(గురువారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 789 పాయింట్లు, నిఫ్టీ 277 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీ 23,689 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 75,398 వద్ద ముగిశాయి. గత కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.

4 రోజుల నష్టాలకు తెర

4 రోజుల నష్టాలకు తెర

దేశీయ స్టాక్‌ మార్కెట్ల నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. బుధవారం సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. మెటల్‌, ఎనర్జీ, వినియోగ షేర్లలో కొనుగోళ్లు...

నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్..

నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్..

వరుసగా రెండు రోజులు భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఉదయం భారీ నష్టాల్లో కొనసాగినా మధ్యాహ్నం కోలుకున్నాయి.

రెండో రోజూ భారీ నష్టాలే.. సెన్సెక్స్ 1450 పాయింట్లు డౌన్..

రెండో రోజూ భారీ నష్టాలే.. సెన్సెక్స్ 1450 పాయింట్లు డౌన్..

అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశీయ సూచీలపై వరుసగా రెండో రోజు కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.4 శాతం పెరిగి 106.75 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం కూడా అందోళన కలిగిస్తోంది.

వార్‌ - వర్రీస్‌ మదుపరి బెదిరెన్‌

వార్‌ - వర్రీస్‌ మదుపరి బెదిరెన్‌

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలు మరోమారు విఫలమవడంతో ముడి చమురు ధర...

సూచీలకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1300 పాయింట్లు డౌన్.. కారణాలు ఇవే..

సూచీలకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1300 పాయింట్లు డౌన్.. కారణాలు ఇవే..

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం దేశీయ సూచీలకు ప్రతికూలంగా మారింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 4.3 శాతం పెరిగి 105 డాలర్లు చేరుకుంది. మరోవైపు శుక్రవారం విదేశీ మదుపర్లు రూ.4110 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

14 ఏళ్ల కనిష్ఠానికి ఎఫ్‌పీఐల వాటా

14 ఏళ్ల కనిష్ఠానికి ఎఫ్‌పీఐల వాటా

భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) వాటా 14 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఎఫ్‌పీఐలు.. దేశీయ ఈక్విటీల...

ఈ వారం మిశ్రమ ధోరణే..!

ఈ వారం మిశ్రమ ధోరణే..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం ఉంది. ఇరాన్‌, అమెరికా యుద్ధంపై వస్తున్న వార్తలు గందరగోళం సృష్టిస్తుండటం, ఇన్వెస్టర్లలో విశ్వాసం లేకపోవటంతో...

ఆస్ర్టో గైడ్‌ 24,500 ఎగువన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 24,500 ఎగువన బుల్లిష్‌

నిఫ్టీ గతవారం 23,882-24,482 పాయింట్ల శ్రేణిలో కదలాడి, చివరికి 0.7 శాతం లాభంతో 24,176 వద్ద ముగిసింది....

తాజా వార్తలు

మరిన్ని చదవండి