Home » Stock Market
ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, టెలికాం, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో...
ఇవాళ(గురువారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 789 పాయింట్లు, నిఫ్టీ 277 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీ 23,689 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 75,398 వద్ద ముగిశాయి. గత కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. మెటల్, ఎనర్జీ, వినియోగ షేర్లలో కొనుగోళ్లు...
వరుసగా రెండు రోజులు భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఉదయం భారీ నష్టాల్లో కొనసాగినా మధ్యాహ్నం కోలుకున్నాయి.
అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశీయ సూచీలపై వరుసగా రెండో రోజు కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.4 శాతం పెరిగి 106.75 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం కూడా అందోళన కలిగిస్తోంది.
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలు మరోమారు విఫలమవడంతో ముడి చమురు ధర...
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం దేశీయ సూచీలకు ప్రతికూలంగా మారింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 4.3 శాతం పెరిగి 105 డాలర్లు చేరుకుంది. మరోవైపు శుక్రవారం విదేశీ మదుపర్లు రూ.4110 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.
భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) వాటా 14 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఎఫ్పీఐలు.. దేశీయ ఈక్విటీల...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా యుద్ధంపై వస్తున్న వార్తలు గందరగోళం సృష్టిస్తుండటం, ఇన్వెస్టర్లలో విశ్వాసం లేకపోవటంతో...
నిఫ్టీ గతవారం 23,882-24,482 పాయింట్ల శ్రేణిలో కదలాడి, చివరికి 0.7 శాతం లాభంతో 24,176 వద్ద ముగిసింది....