• Home » Stock Market

Stock Market

వరుసగా మూడో రోజూ లాభాల జోరు.. 25,900 పైన నిఫ్టీ

వరుసగా మూడో రోజూ లాభాల జోరు.. 25,900 పైన నిఫ్టీ

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ్టికి వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 208 పాయింట్లు పెరిగి 84,274 వద్ద ముగిసింది, నిఫ్టీ 25,900 పైకి చేరింది. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపడంతో సూచీలు గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి.

కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

అమెరికా‌తో ట్రేడ్ డీల్ భారత సూచీల్లో భారీగా జోష్ నింపింది. దేశీయ సూచీలు వరుసగా లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోవైపు పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడం కూడా మదుపర్లలో సానుకూల ప్రభావాన్ని నింపుతోంది.

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రెండు కొత్త వాల్యూ-బేస్డ్ ఫండ్స్

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రెండు కొత్త వాల్యూ-బేస్డ్ ఫండ్స్

ప్రముఖ బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుబడిదారుల కోసం రెండు సరికొత్త వాల్యూ-బేస్డ్ ఈక్విటీ ఫండ్లను ప్రవేశపెట్టింది. ఇవి దీర్ఘకాలిక సంపద సృష్టి, పదవీ విరమణ ప్రణాళిక తోపాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తాయి.

లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

అమెరికా‌తో ట్రేడ్ డీల్ అమలులో వేగంగా అడుగులు పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి లాభాలను ఆర్జించడం బ్యాంకింగ్ సెక్టార్‌లో జోష్ నింపింది.

భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చే వారం చాలా కీలకం.. ఎందుకంటే..

భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చే వారం చాలా కీలకం.. ఎందుకంటే..

ఫిబ్రవరి రెండో వారం భారత ఆర్థిక రంగానికి అత్యంత కీలకం కానుంది. దశాబ్ద కాలంగా వాడుతున్న ధరల లెక్కింపు పద్ధతి(CPI)లో మార్పు, కార్పొరేట్ ఫలితాల సీజన్ ముగింపు, కొత్త ఐపీఓ (IPO)ల రాకతో భారత స్టాక్ మార్కెట్లు కదలబోతున్నాయి.

లాభాల స్వీకరణ.. నష్టాల్లో దేశీయ సూచీలు..

లాభాల స్వీకరణ.. నష్టాల్లో దేశీయ సూచీలు..

అమెరికా ట్రేడ్ డీల్ కారణంగా గత మూడు సెషన్లుగా లాభపడుతూ వచ్చిన దేశీయ సూచీలు గురువారం నష్టాల బాట పట్టాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో చలిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ఐటీ సెక్టార్‌లో అమ్మకాలు.. నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు..

ఐటీ సెక్టార్‌లో అమ్మకాలు.. నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ రంగం తీవ్ర పోటీని ఎదుర్కొంటుందనే అంచనాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఫలితంగా ఐటీ రంగ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి.

నింగికి ఎగిసి.. నిలబడ్డ భారత స్టాక్ మార్కెట్లు

నింగికి ఎగిసి.. నిలబడ్డ భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ నేడు సరికొత్త రికార్డులతో ఉప్పెనలా దూసుకుపోయింది. పెట్టుబడిదారుల ఉత్సాహం మధ్య సెన్సెక్స్, నిఫ్టీలు చారిత్రాత్మక గరిష్టాలను తాకాయి. అంతేకాదు, అదే స్థాయిలో నిలబడ్డాయి.

వెండి మరో రూ.20 వేలు తగ్గింది.. రూ.1400కు పైగా దిగొచ్చిన బంగారం..

వెండి మరో రూ.20 వేలు తగ్గింది.. రూ.1400కు పైగా దిగొచ్చిన బంగారం..

బంగారం, వెండి ధరలు ప్రతిరోజు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా దిగి వస్తోంది. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి.

అమెరికాతో ట్రేడ్ డీల్.. ఫుల్ జోష్‌లో దేశీయ సూచీలు..

అమెరికాతో ట్రేడ్ డీల్.. ఫుల్ జోష్‌లో దేశీయ సూచీలు..

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడం దేశీయ సూచీలకు భారీ లాభాలను అందిస్తోంది. భారత్ ఎగుమతులపై పన్నులు భారీగా తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు రూపాయి కూడా బలపడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంపై అమెరికా 20 శాతం సుంకాలు వసూలు చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి