Home » Stock Market
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కిందకు దిగి వస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గి 76.29 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం సూచీలను ముందుకు నడిపిస్తోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి (94.86) కాస్త బలహీనపడింది.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్.. చివరికి 893.39 పాయింట్ల (1.16 శాతం) నష్టంతో 76,200.68 వద్ద స్థిరపడింది....
స్టాక్ మార్కెట్ నేడు మదుపర్లకు నష్టాలను మిగిల్చింది. సెన్సెక్స్ 893 పాయింట్ల మేర పతనం కాగా నిఫ్టీ 234 పాయింట్ల మేర కోల్పోయింది. ఐటీ రంగంలో నేడు కూడా అమ్మకాలు కొనసాగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చల్లబడటంతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో దౌత్యపరమైన పురోగతిపై ఆశల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో సాగాయి...
శుక్రవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ ఈరోజు ఆరంభం నుంచే పటిష్ఠంగా సాగింది.
స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. జూన్ 19నాటి ట్రేడింగ్లో విదేశీ మదుపర్లు రూ.4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సానుకూలంగా మారింది.
ఈ వారం భారత స్టాక్ మార్కెట్ల గమనం.. అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం నేపథ్యంలో గత వారం వరుసగా నాలుగు సెషన్లు...
కంపెనీల షేర్ల బైబ్యాక్ ప్రక్రియను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరింత సులభతరం చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎస్ఈ)ల ద్వారా...
భారత ఈక్విటీ మార్కెట్లకు శుక్రవారం భారీ షాక్ తగిలింది. IT రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 607 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయాయి.