Home » Stock Market
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై చివరకు ఫ్లాట్గా ముగిశాయి.
గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై చివరకు నష్టాలతో ముగిశాయి. ఆటో, ఎఫ్ఎమ్సీజీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు కూడా సూచీలను కిందకు లాగాయి.
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. యుద్ధం ముగింపు దశకు చేరుకుందని, ఇరాన్తో చర్చలు ఉంటాయని ట్రంప్ ప్రకటించడం సూచీలకు కలిసొచ్చింది.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో ఇరు దేశాల మధ్య యుద్ధానికి ఇప్పట్లో తెరపడకపోవచ్చన్న ఆందోళనలతో భారత్ సహా ప్రపంచ మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలు కావడంతో ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 103 డాలర్లకు చేరుకుంది. మరోవైపు హోర్ముజ్ను దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ నష్టాలతో మొదలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా ఎగబాకింది.
పశ్చిమాసియాలో సద్దుమణిగాయనుకున్న ఉద్రిక్తతలు తిరిగి మొదలుకావడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, దీంతో ఇరాన్ తిరిగి హోర్ముజ్ను మూసేయడం నెగిటివ్గా మారింది.
ఇరాన్పై రెండు వారాల పాటు దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా భారీగా దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
గత మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం విదేశీ మదుపర్లు రూ. 8 వేల కోట్లకు పైగా విలువైన షేర్లు అమ్మేశారు. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి
ఇరాన్-యూఎస్ మధ్య కాల్పుల విరమణ ఉండొచ్చన్న అంచనాల నడుమ సోమవారం స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి.