Home » Sports
ఉమెన్స్ బిగ్బాష్ లీగ్లో (WBBL) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అంపైర్లు తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి కారణమైంది. సిడ్నీ జట్టు గెలుపుకు 13 బంతుల్లో కేవలం మూడు పరుగులు అవసరం. ఇలాంటి సమయంలో ఫీల్డ్ అంపైర్లు ఎలోయిస్ షెరిడాన్, స్టీఫెన్ డయోనిసియస్ వర్షం వల్ల ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి వర్క్లోడ్ కారణంగా బుమ్రా దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అతడికి కీలక సూచనలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్కే ప్రాధాన్యం ఇవ్వాలని, అత్యవసరమైతేనే టెస్టులు ఆడాలని అశ్విన్ పేర్కొన్నాడు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు సంబంధించిన క్రీజీ న్యూస్ వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఈ లీగ్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. జనవరి 9న ముంబై, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ తో సీజన్ ప్రారంభం కానుంది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భర్తలకు సహాలు ఇచ్చే మాస్టార్ గా అవతారం ఎత్తాడు. పెళ్లి గురించి, భార్యల గురించి తనదైన శైలీలో సరదా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ధోనీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబై ఓపెనర్ ఆయుశ్ మాత్రే సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ రికార్డ్ బద్దలైంది. ఇదే సమయంలో విదర్భపై ముంబై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో భాగంగా శుక్రవారం హర్యానా, పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో హర్యానా గెలిచింది. సూపర్ ఓవర్లో పంజాబ్ పై హర్యానా విజయం సాధించింది.
త్వరలోనే సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే కోహ్లీ-రోహిత్ శర్మ సిద్ధమయ్యారు. తొలి వన్డేలో రో-కో జోడీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు.
భారత సంతతికి చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు ఎవర్టన్ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక ఆంగ్ల ప్రీమియర్ లీగ్లో ఆడనున్నాడు. ఈ వయసు నుంచే ప్రొఫెషనల్ ప్లేయర్గా రాణిస్తున్నాడు.
ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి భారత్లో పర్యటించనున్నాడు. ఈ టూర్లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్నాడు. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈసారి ఫ్రాంచైజీలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ను కూడా అమ్మకానికి పెట్టినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గొయెంకా పోస్ట్లో పేర్కొన్నారు.