• Home » Sports

Sports

టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది.

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆర్సీబీ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు కర్ణాటక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దయనీయ స్థితిలో పాక్ హాకీ జట్టు.. డబ్బుల్లేక గంటల పాటు రోడ్ల పైనే..

దయనీయ స్థితిలో పాక్ హాకీ జట్టు.. డబ్బుల్లేక గంటల పాటు రోడ్ల పైనే..

నిధుల కొరత కారణంగా పాకిస్థాన్ హాకీ సమాఖ్య అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. డబ్బుల్లేక ఆ జట్టు ఆటగాళ్లు గంటల తరబడి రోడ్ల పైనే గడపాల్సి వచ్చింది.

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్ ఘన విజయం

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్ ఘన విజయం

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టీ20 వరల్డ్ కప్2026: ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోర్

టీ20 వరల్డ్ కప్2026: ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోర్

టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ(గురువారం) నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 209 పరుగులు భారీ స్కోర్ చేసింది.

టీ20 ప్రపంచ కప్2026: టాస్ ఓడిన భారత్...

టీ20 ప్రపంచ కప్2026: టాస్ ఓడిన భారత్...

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) భారత్, నమీబియా తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

టీ20 ప్రపంచ కప్ 2026: ఇటలీ చేతిలో నేపాల్ చిత్తు

టీ20 ప్రపంచ కప్ 2026: ఇటలీ చేతిలో నేపాల్ చిత్తు

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వాంఖడే వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటలీ ఓపెనర్లు జస్టిన్ మోస్కా(60), ఆంథోనీ మోస్కా(62) హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచారు.

పాకిస్థాన్‌తో వివాదం.. పీఎస్ఎల్ వేలానికి అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు దూరం

పాకిస్థాన్‌తో వివాదం.. పీఎస్ఎల్ వేలానికి అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు దూరం

పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) వేలంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆఖరి నిమిషంలో ఈ వేలం నుంచి అఫ్గానిస్తాన్ ప్లేయర్లు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలే దీనికి కారణమని సమాచారం.

ఆ ట్రోఫీ గెలవాలనేదే నా లక్ష్యం.. రోహిత్ శర్మ

ఆ ట్రోఫీ గెలవాలనేదే నా లక్ష్యం.. రోహిత్ శర్మ

టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

 అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ (గురువారం) సాయంత్రం నమీబియాతో జరగనున్న మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి