Home » Sports
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఢిల్లీ బౌలర్లను ఊతికారేస్తూ బ్యాటింగ్ పిచ్పై పరుగుల వరద పారించారు. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42), టిమ్ డేవిడ్ (45), రొమారియో షెపర్డ్(39) విధ్వంసకర బ్యాటింగ్తో పరుగుల దుమ్ములేపారు.
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సులతో 27 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన హైదరాబాద్ బలమైన చెన్నైసూపర్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. మొదట బౌలర్లు చెన్నైసూపర్ కింగ్స్ను 165 పరుగులకే కట్టడి చేశారు.
గత ఏడాది డిసెంబరు 19న జరిగిన ఐపీఎల్(IPL) వేలంలో ఛత్తీ్సగఢ్ క్రికెటర్ శశాంక్ సింగ్ను(Shashank Singh) పంజాబ్ కింగ్స్(Punjab Kings) కొనుగోలు చేసిన సందర్భంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. శశాంక్ పేరుతో ఇద్దరు వేలంలో నిలిచారు. శశాంక్ను పీబీకేఎస్ సొంతం చేసుకున్నట్టు ఆక్షనీర్ మల్లికా ..
ధోనీ.. ఈ పేరు తెలియని వారు ఉండరేమో. క్రికెట్ ( Cricket ) ప్రేమికులకే కాదు సాధారణ ప్రజానీకానికి సైతం ధోనీ పేరు సుపరిచితమే. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ లో సత్తా చూపిస్తూ కెప్టెన్సీలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందాడు.
ఐపీఎల్లో మరో పసందైన మ్యాచ్కు వేళైంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో శుక్రవారం తలపడేందుకు సిద్ధమైంది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు...
ఉత్తర అమెరికా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో తెలుగు మహిళ నర్రా లక్ష్మీ సామ్రాజ్యం అదరగొట్టారు. లాస్ వెగాస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో నర్రా లక్ష్మి భారత జెండాను రెపరెపలాడించారు. కరాటే విభాగంలో బంగారు పతకం సాధించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో యువ ఆటగాళ్ల సత్తా చాటుతున్నారు. అండర్ 19 జట్టు నుంచి ఐపీఎల్ ఆడే అవకాశం వస్తోంది. లక్నో జట్టుకు మయాంక్ యాదవ్ లాంటి ఆణిముత్యం లభించాడు. మయాంక్ ఈ సీజన్తో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ అయినందున రూ.20 లక్షలకు లక్నో జట్టు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా లక్నోసూపర్ జెయింట్స్ జట్టు శనివారం పంజాబ్ కింగ్స్తో (Lucknow Super Giants vs Punjab Kings) తలపడనుంది. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్లో ఓడిన లక్నో.. పంజాబ్లో జరిగే మ్యాచ్లో గెలిచి ఈ సీజన్లో శుభారంభం చేయాలని భావిస్తోంది.
కావ్యా మారన్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ యజమానిగా అందరికి సుపరిచితమే. యజమానిగా తన జట్టును ప్రోత్సాహించడంలో కావ్య ఎప్పుడూ ముందుంటుంది. దాదాపుగా సన్రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్కు హాజరవుతుంటుంది.